హర్యానాతో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రంజీ క్వార్టర్స్లో మాజీ చాంపియన్ ముంబై మ్యాచ్పై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వైఫల్యంతో నిరాశపరిచినా ఆ తర్వాత ముంబై అద్భుతంగా పుంజుకుంది. �
bus crushes toll workers to evade fee | టోల్ ఫీజు ఎగ్గొట్టేందుకు ఆర్డీసీ బస్సును డ్రైవర్ వేగంగా నడిపాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న సిబ్బందిపైకి ఆ బస్సును దూకించాడు. ఆ టోల్ బూత్ వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డైంది. ఈ వీడియో క్లిప�
హర్యానాలోని (Haryana) ఫతేహాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ జీపు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో 9 మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.
Road accident | ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
Nayab Saini | దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది కాలుష్యంపై వివాదం కొనసాగుతున్నది. ఈ జలాల్లో అమోనియా ఎక్కువగా ఉందని, నీరు విషపూరితం కావడానికి హర్యానా కారణమని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హ�
Arvind Kejriwal | హర్యానా ప్రభుత్వం తమకు సరఫరా చేస్తున్న నీటిలో విషం కలుపుతోందని (Yamuna Poisoning) మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Ayushman Bharat | ఆయుష్మాన్ భారత్ బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం వాటిని చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య పథకమైన ఆయుష్మాన్ భారత్ సేవలను నిలిపివేస్తామని వందలాది ఆసుపత్రులు హెచ్చరించాయి.
పంటలకు అందచేసే కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీని ఇవ్వడంతో సహా వివిధ డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో రైతులు ఆదివారం ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించారు.
Farmers tractor march | రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
BSP Leader Shot Dead | కారులో వెళ్తున్న బీఎస్పీ నేతపై కొందరు సాయుధులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. దీంతో బీఎస్పీ నేత హత్యపై ఆ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చ�
Manu Bhaker | షూటర్ మను భాకర్ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామయ్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని చర్ఖీ దాదరీలోని మహేంద్రగఢ్ బైపాస్ జరిగిన ప్రమాదంల
హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్లాల్ బడోలిపై (Mohanlal Badoli) రేప్ కేసు నమోదయింది. ఆయనతోపాటు రాకీ మిట్టల్ అకా జై భగవాన్ అనే గాయకుడు తనపై సామూహిక లైంగికదాడి చేశారంటూ ఢిల్లీకి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు �
శవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్, హర్యానా క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. గురువారం వడోదరలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్.. 19 పరుగుల తేడాతో గెలిచింది.