హర్యానాలోని ఫరీదాబాద్లో అత్తింటి ముందు పాతిపెట్టిన యువతి కేసులో దిగ్భ్రాంతికర వాస్తవం వెల్లడైంది. ఆమెను హత్య చేయడానికి ముందు ఆమె మామ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేలింది.
Woman Killed Buried | ఒక వ్యక్తి తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను చంపిన తర్వాత ఇంటి వద్ద తవ్విన పది అడుగుల గోతిలో కోడలి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు �
తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారన్న కోపంతో ఓ వ్యక్తి హర్యానాలోని జింద్ జిల్లా పిల్ ఖేరా వద్ద ఇద్దరు అక్కచెల్లెళ్లపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సీను(27), రీతు(21) అనే ఇద్దరు ప్రస్తుతం దవాఖానలో చి�
రోహ్తక్ వేదికగా శుక్రవారం నుంచి 6వ జాతీయ జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ మొదలుకానుంది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 640 మందికి పైగా బాక్సర్లు టోర్నీలో పోటీపడే అవకాశముంది. మొత్తం 13 విభాగాల్లో బాలుర�
భార్యతో గొడవపడిన భర్త తన నలుగురు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో మంగళవారం చోటుచేసుకుంది. బీహార్కు చెందిన మనోజ్ మహతో (45), ప్రియ భార్యాభర్తలు.
అప్పుల భారం ఒకే కుటుంబంలోని ఏడుగురిని చిదిమేసింది. రుణ ఊబిలో కూరుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన హర్యానాలోని పంచకులలో వెలుగుచూసింది. ఇందులో ఆరుగురు కారులోనే మరణిం
Covid-19 | దేశంలో కొవిడ్ కేసులు (Covid cases) మెల్లమెల్లగా విస్తరిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొత్తగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా హర్యానా రాష్ట్రం (Haryana state) లో కూడా కొవిడ్ కాలు మోపింది.
mass exam cheating | హర్యానాకు చెందిన అభ్యర్థులు అరుణాచల్ ప్రదేశ్లోని సెంటర్లలో పోటీ పరీక్షలు రాశారు. సుమారు 2,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరికి హర్యానా నుంచి కొందరు సహాయం చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సమాధానా�
Jyoti Malhotra | రెండేండ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హర్యానకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాకిస్థాన్ నిఘా అధికారులకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ఓ ట్రావెల్ బ్లాగర్ సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా, పంజాబ్వ్యాప్తంగా విస్తరించిన ఈ �
Blackout in Ambala | హర్యానా రాష్ట్రం (Haryana state) లోని అంబాలా (Ambala).. మన దేశానికి సంబంధించిన కీలక ఎయిర్ఫోర్స్ బేస్. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు ఈ రాత్రి నుంచి అంబాలాలో పూర్తిస్థాయి బ్లాకౌ�
Money Laundering: మనీల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చొకర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. సుమారు 1500 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో అతన్ని అదుపులోకి త
వరకట్నం కోసం వేధింపులు జరుగుతున్న ఈ కాలంలో ఓ యువకుడు ఆదర్శాన్ని చాటాడు. పెండ్లి సందర్భంగా అత్తమామలు ఇచ్చిన రూ.31 లక్షల వరకట్నాన్ని వాళ్లకే తిరిగి ఇచ్చేశాడు.