Students Murder School Principal | హెయిర్కట్ చేసుకోమన్న స్కూల్ ప్రిన్సిపాల్పై విద్యార్థులు ఆగ్రహించారు. కత్తితో పొడిచి ఆయనను హత్య చేశారు. కత్తిని అక్కడ విసిరి స్కూల్ నుంచి పారిపోయారు. గురువులపై గౌరవం చూపించే గురు పూర్ణ�
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం 9.04 గంటలకు ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు దాని సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4 గా ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మో�
భర్తతో గొడవ పడి ఒంటరిగా రైల్వే స్టేషన్లో కూర్చొన్న మహిళపై కొందరు దుండగులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బీజేపీ పాలిత హర్యానాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆమె భర్తతో గొడవపడి బయటికి వెళ్లింది. రాత్రి రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఆమెను ఓ వ్యక్తి రైలు బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని ఇద్దరు స్నేహితులు అక్కడికి వచ్చి వాళ్లు కూడా అత్యా
Crime news | ఒక హత్య కేసులో జీవితఖైదు (Life sentence) పడిన వ్యక్తి బెయిల్పై బయటికి వచ్చి అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
FIR on Boxing Coach : యువ బాక్సర్లకు మెలకువలు చెబుతూ వాళ్లను గొప్పగా తీర్చిదిద్దాల్సిన ఓ కోచ్ అడ్డదారి తొక్కింది. జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న మైనర్ బాక్సర్(Minor Boxer)పై లైగింక వేధింపులకు పాల్పడింది.
హర్యానాలోని ఫరీదాబాద్లో అత్తింటి ముందు పాతిపెట్టిన యువతి కేసులో దిగ్భ్రాంతికర వాస్తవం వెల్లడైంది. ఆమెను హత్య చేయడానికి ముందు ఆమె మామ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేలింది.
Woman Killed Buried | ఒక వ్యక్తి తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను చంపిన తర్వాత ఇంటి వద్ద తవ్విన పది అడుగుల గోతిలో కోడలి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు �
తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారన్న కోపంతో ఓ వ్యక్తి హర్యానాలోని జింద్ జిల్లా పిల్ ఖేరా వద్ద ఇద్దరు అక్కచెల్లెళ్లపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సీను(27), రీతు(21) అనే ఇద్దరు ప్రస్తుతం దవాఖానలో చి�
రోహ్తక్ వేదికగా శుక్రవారం నుంచి 6వ జాతీయ జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ మొదలుకానుంది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 640 మందికి పైగా బాక్సర్లు టోర్నీలో పోటీపడే అవకాశముంది. మొత్తం 13 విభాగాల్లో బాలుర�
భార్యతో గొడవపడిన భర్త తన నలుగురు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో మంగళవారం చోటుచేసుకుంది. బీహార్కు చెందిన మనోజ్ మహతో (45), ప్రియ భార్యాభర్తలు.
అప్పుల భారం ఒకే కుటుంబంలోని ఏడుగురిని చిదిమేసింది. రుణ ఊబిలో కూరుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన హర్యానాలోని పంచకులలో వెలుగుచూసింది. ఇందులో ఆరుగురు కారులోనే మరణిం