బీజేపీ పాలిత హర్యానా ఆదాయంలో గురుగ్రామ్ వాటా సుమారు 65శాతం. అందుకే గురుగ్రామ్.. హర్యానాకు బంగారు బాతు అయ్యింది. రూ.1,400 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు వర్షం కురిస్తే ఏమాత్రం ఉపయోగం ల�
Gurugram : హరియాణాలోని గురుగ్రామ్ నగరం నీట మునిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం, బుధవారం కురిసిన వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి.
Crime News | భర్తను చంపేసి, పొట్ట కోసి, అతడి పొట్టలోని అవయవాలను సంచిలో నింపిన అమానుష ఘటన హర్యానా (Haryana) లోని కురుక్షేత్ర (Kurukshetra) లో జరిగింది. భర్తను కిరాతకంగా హత్య చేసిన ఓ మహిళ.. అతని శరీరాన్ని ఛిద్రం చేసింది
ప్రతిపాదిత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా జగ్జీత్ దల్లేవాల్ నేతృత్వంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 29న దేశ రాజధానిలో ‘రైతు
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా ఒక స్కార్పియో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లోని, కిష్ట్వార్ జిల్�
Haryana : జర్మనీలో భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో రెండు రోజులక్రితం జరిగింది. మృతుడిని హరియాణా, కురుక్షేత్రలోని, మహదేవ్ మొహ�
దేశంలో ఇటీవల పుంజుకున్నట్టు కన్పించిన నైరుతి రుతుపవనాల బలం క్రమేపీ తగ్గుతున్నది. ఉపగ్రహాలు విడుదల చేసిన తాజా చిత్రాల ప్రకారం బంగాళాఖాతం సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కమ్ముకున్న మేఘాల విస్తీర్ణం తగ్గ�
Man dies in old-age home | వృద్ధాశ్రమంలో ఉన్న ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. అయితే ఆయన పెంచి, చదివించి, ప్రయోజకులను చేసిన ముగ్గురు కుమార్తెలు తండ్రిని కడసారి చూసేందుకు రాలేదు. పైగా వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలను వ�
Punjab Exam Scam |పంజాబ్ ఫార్మసీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ వివాదం పేపర్ లీక్ కాదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జ్యోత్ సింగ్ బైన్స్ తెలిపారు. వ్యవస్థీకరించిన ‘హై-టెక్’ మోసమని ఆయన అన్నారు. హర్యానాలోని భివానీ నుం�
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా హర్యానా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 30 లక్షల వరకూ ఎక్స్ షోరూమ్ ధర కలిగిన ప్యూర్ ఎలక్ట్రిక్ లేదా బ్యాటరీతో నడిచే ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చ�
Live Burial Stunt | సంచార సర్కస్కు చెందిన వ్యక్తి ‘సజీవ సమాధి’ స్టంట్ బెడిసికొట్టింది. చాలా గంటలపాటు అతడ్ని సమాధి చేయడంతో ఊపిరి అందక మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Haryana : హరియాణాలో వైద్యుల నిర్లక్ష్యానికి ఒక మహిళ ప్రాణం పోయింది. కాలు విరిగిందని ఆస్పత్రిలో చేరిన మహిళకు వైద్యులు హార్ట్ సర్జరీ చేశారు. అది కూడా కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే. సర్జరీ అనంతరం ఆ మ�
అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ దేశంలోని అనేక చోట్ల రైతుల నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా లాంటి రాష్ర్టాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు.
దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో 89 కిలోమీటర్ల పరిధిలో ఈ రైలు నడుస్తుంది.