రిఫరీ అంటే ఆటలో తటస్థంగా ఉండాలి. ప్రత్యర్థుల మధ్య సమాన దూరాన్ని పాటించాలి. నిష్పాక్షికంగా వ్యవహరించాలి. అప్పుడే అది ఆట అనిపించుకుంటుంది. రిఫరీపై ఏ మాత్రం సందేహాలు కలిగినా ఫలితంపై నమ్మకాలు సడలిపోతాయి. అప�
వేపుళ్ల వంటివాటి కోసం ఒకసారి ఉపయోగించిన వంట నూనెను పారబోసేస్తూ ఉంటారు. ఇటువంటి నూనెతో సుస్థిర వైమానిక ఇంధనం (సుస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్)ను తయారు చేయడానికి ఇండియన్ ఆయిల్ రిఫైనరీకి సర్టిఫికేషన్
Delhi : దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, ముంబైలో చినుకు పడితే చాలు వాహనదారులు, లోతట్టు కాలనీ వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగ�
హర్యానాలోని బు ఆనా లాఖూన్ గ్రామ పంచాయతీకి 2022 నవంబర్ 2న సర్పంచ్ ఎన్నిక జరిగింది. ప్రత్యర్థి మోహిత్పైన కుల్దీప్ సింగ్ గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
CRPF jawan shot dead | కన్వర్ యాత్రకు వెళ్లిన సొంత గ్రామానికి చెందిన వ్యక్తులు, సీఆర్పీఎఫ్ జవాన్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో సెలవుపై గ్రామానికి వచ్చిన ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. ముగ్గురు నిందితులను పోలీ�
భారత కబడ్డీ మాజీ కెప్టెన్ దీపక్ హుడా ప్రాణాలతో బతికిపోయాడు. హరిద్వార్ దగ్గర గంగా నదిలో కొట్టుకుపోతున్న దీపక్ను ఉత్తరాఖండ్ పోలీసులు కాపాడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Children Drive SUV | ఇద్దరు పిల్లలు సరదాగా కారు డ్రైవ్ చేశారు. అయితే కారుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో వీధుల్లో ప్రమాదకరంగా అది దూసుకెళ్లింది. ఒక బైకర్, కొందరు పిల్లలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పలు బైక�
Earthquake | రోహ్తక్లో గురువారం తెల్లవారు జామున రిక్టర్ స్కేల్లో 3.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. రోహ్తక్ నగరానికి తూర్పున 17 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించిన�
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాతీయ యువ టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. సోషల్మీడియాలో రీల్స్ చేస్తున్న కారణంగా తండ్రి దీపక్ చేతిలో రాధిక హత్యకు గురైందన్న వార్తను �
Earthquake : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి మరోసారి కంపించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ (NCR) ప్రాంతంలో శుక్రవారం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. హర్యానాలోని ఝజ్జర్(Jhajjar)లో వరుసగా రెండోరోజు భూ ప్రకంపన
ఢిల్లీ, దేశ రాజధాని నగర ప్రాంతం గురువారం భూకంపంతో వణికింది. హర్యానాలోని ఝజ్జర్లో దీని కేంద్రం ఉంది. ఈ భూకంపం గురువారం ఉదయం 9.04 గంటలకు 10 కి.మీ. లోతులో సంభవించింది.
దేశవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో.. హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న స్కూల్ ప్రిన్స్పాల్ను ఇద్దరు మైనర్ విద్యార్థులు కత్తులతో పొడిచి చంపారు.
సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తన పరువు తీస్తున్నదన్న కోపంతో జాతీయ టెన్నిస్ క్రీడాకారిణిని ఆమె తండ్రి కాల్చి చంపాడు. హర్యానాలోని గురుగ్రామ్లో సుశాంత్ లోక్-ఫేజ్2లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.