Harish Rao | గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా అని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం
Harish Rao | కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సిద్దిపేటలో కొలువు దీరనుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. మంగళవారం తిరుపతి వెళ్లిన హరీశ్ రావు �
అసెంబ్లీ సమావేశాల తొలిరోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. వారిని అసెంబ్లీలోకి వెళ్లకుండా గేటు బయటనే అడ్డుకున్నది.
అదానీతో సీఎం రేవంత్రెడ్డి అంటకాగుతున్న వైనాన్ని శాసనసభ వేదికగా ఎత్తిచూపేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారనే విషయం తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్య
Harish Rao | అదానీ దొంగ అని, అవినీతి చేసిండని రాహుల్ గాంధీ తిడితే, రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటడు.. అలాయ్ బలాయ్ చేసుకుంటడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు.
ప్రధాన ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. అనంతరం కేటీఆర్, కవిత సహా పార
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ మోసం... వందలాది మంది అమరవీరుల త్యాగం... కేసీఆర్ దీక్షాఫలం... ఇదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న నేపథ్యం. సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగానే స్వరాష్ట్ర కల సాకారమైంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం? పాలన సమస్తం.. ప్రజాపీడన పరాయణత్వం.. అని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడికెళ్లే చిన్నారుల నుంచి పింఛన్లు పొందే వృద్ధుల వరకు, వాంకిడి
KCR | రేపటి నుంచి జరుగబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని వ్యవ
Harish Rao | కాంగ్రెస్ పాలన సమస్తం.. ప్రజాపీడన పరాయణత్వం అని హరీశ్రావు అన్నారు. ప్రజాస్వామ్య పాలన అని, భావ ప్రకటనా స్వేచ్ఛ అని, నిరసన తెలిపే హక్కులను కాపాడుతామని అభయహస్తం మేనిఫెస్టో మొదటి పేజీ, మొదటి లైనులో హామీ �