Harish Rao | ఎక్కడ నిరసన చెలరేగినా, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్ర అని ప్రచారం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి రివాజుగా మారిందని హరీశ్రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై హైదరాబాద్ తెలం�
Harish Rao | హైడ్రా రూపంలో సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టించారని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. పేదల, మధ్య తరగతి ప్రజల ఇండ్లు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేశాడని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్�
Harish Rao | కాంగ్రెస్ ఏడాది పాలనలో నిరుద్యోగుల బాధలు చెప్పాలంటే.. రాస్తే రామాయణమంత, చెప్తే భారతమంత అని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ‘ఏడాది పాల
Harish Rao | రేవంత్ రెడ్డి పాలనలో రైతు సంక్షేమానికి రాహు కాలం.. వ్యవసాయానికి గ్రహణం పట్టిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన�
కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే.. రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారిందని విమర్శించారు. తెలంగాణ ఉ
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. మృతులను పరందాములు, వెంకటేశ్గా గుర్�
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో సిద్దిపేట నియోజకవర్గానికి మొండిచేయి చూపింది. రూపాయి నిధులు ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులు రద్దు చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న పనులను మధ్యలో ఆప
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. రైతులు పచ్చని పంట పొలాలు, ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్నా.. సర
Harish Rao | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు దివ్యాంగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తాము అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఆర్ రోడ్డు అలైన్మెంటును మారుస్తామన్నారని.. ఇప్పుడేమో మాట మార్చి, నిర్బ
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఏడాది పాలనకు రెఫరెండంగా వెళ్లాలంటూ ముఖ్యనేత చేసిన ప్రతిపాదనను సదరు శాసనసభ్యులు ఆదిలోనే తిరస్కరించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై సర్కారు అప్రజాస్వామిక వైఖరి అవలంబిస్తున్నదని గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. చలో ట్యాంక్బండ్కు బీఆర్ఎస్ ఇచ్చి న పిలుపుతో రాష్ట్ర�
ఓవైపు ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేయడం ఏమిటని ప్రభుత్వా న్ని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. రాష్ట్రంలో నియంతృత్వపాలనకు నిర్బంధాలు నిల�