బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో (Telangana Bhavan) రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హరీశ్ రావుతో కలిసి మండలిలో విపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Pawan Kalyan | జూన్ 2, 2025 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలం�
రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు. సుదీర�
కరెంట్ తిప్పలైతంది సారూ... కరెంట్ సరిగ్గా ఇస్త్తలేరు... ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తాలేదని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికిమక్తా గ్రామానికి చెందిన రైతు పసుల కిష్టయ్య మాజీమంత్రి హరీశ్ర�
ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసం, పూలు, అన్ని ఒకేచోట దొరికేలా బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ కార్యకర్త ఏ ఒక్కరికి ఆపద వచ్చినా పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం వర్గల్ మండలం తున్కిమక్తా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర�
తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా సొంత డబ్బులతో స్థలం కొనుగోలు చేసి బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించుకున్న ఏకైక గ్రామం తీగుల్ అని, ఈ గ్రామం యావత్ రాష్ర్టానికి, బీఆర్ఎస్కు ఆదర్శం అని మాజీ మంత్రి, స
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అందాల భామలను చూసేందుకు ఐదుసార్లు వెళ్లిన రేవంత్రెడ్డికి.. మార్కెట్లో వడ్లు ఎందుకు కొంటలేరో చూసేందుకు సమయమే దొరకలేదా? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ శ్రీరామరక్ష అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రాజాపూర్ మండలం అంజమ్మతండాలో మాజీ జెడ్పీటీసీ మోహన్నాయక్ తనయుడు గోవర్ధన్నాయక్ పెండ్ల్లి వేడుకల్లో భాగంగా ఆదివ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రతిపక్ష నేత మధు
బీఆర్ఎస్పై కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి కుట్రలు ఎన్నటికీ సాగవని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చ�
కేసీఆర్ పాలనలో గంగపుత్రుల అభివృద్ధికి రూ. 1000 కోట్ల ఖర్చు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధికి రూపాయి నిధులు ఖర్చుచేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ముంబై-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై ఉన్న జహీరాబాద్ ఏరియా దవాఖానలో శుక్రవారం మధ్యాహ్నం కరెంట్ సరఫరా లేకపోవంతో టార్�