నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమం చేపడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతా
Harish Rao | గోదావరిలో తెలంగాణకు 967 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు కేటాయించారని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ చర్చ సందర్భంగా ఇవి కూడా చర్చకు వచ్చాయని అన్నారు. కానీ తెలంగాణకు రావాల్సిన 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్�
Harish Rao | నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత ఉంటుందని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా మనం దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. గోదావరి బనకచర్ల ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని హరీశ్రావు అన్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి నచ్చని ఒకే ఒక నినాదం జై తెలంగాణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అని అనడని ఎద�
స్థాని క ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబా�
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) రాష్ట్రస్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు శనివారం ఉదయం 10 గంటలకు ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్లోని వీఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు రేపు అనగా జూలై 26వ తేదీన జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్లోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్లో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
‘ఎన్నికల్లో హామీ ఇచ్చిన జా బ్ క్యాలెండర్ ఏమైంది? అని విద్యార్థులు నిలదీసినందుకే గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలు విధిస్తరా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారపక్షంలోకి రాగానే మరో విధంగా వ్యవహరిస్తర�
Harish Rao | మాజీ జడ్పీటీసీ సరిత ఆకస్మాత్తుగా మన నుంచి దూరం కావడం దురదృష్టకరం. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సరిత ఎంతో కృషి చేశారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
Harish Rao | ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒ
గ్రామాల ప్రజలకు సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరం
Harish Rao | ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో ఇచ్చారు.