Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Harish Rao | రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరెంట్ కోతలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అతి పెద్ద కంపెనీ మోసర్బేర్, కేంద్ర సంస్థ ఎన్టీపీసీలే సాధ్యం కాదని వదిలించుకున్న హిమాచల్ ప్రదేశ్ హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం రేవంత్రెడ్డికి అంత ఉబలాటం ఎందుకని, దీనిని నిగ్గు తేల్చాల్స
Harish Rao | కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు.. హిమాచల్ ప్�
“పని ఏదైనా సరే ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా అమలు చేయడమే ఆయన లక్ష్యం..ప్రజా క్షేత్రంలో నిరంతర శ్రామికుడిగా సేవలందించే గొప్ప మనసు ఉన్న నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎ�
ఇటీవల ‘తెలంగాణ రైజింగ్' అంటూ ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తాజాగా ‘తెలంగాణ రైజింగ్-2047’ అంటూ మరో కొత్త ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఈ విధంగా రోజుకో కొత్త నినాదం,
జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ సూళ్ల వరకు నిర్మాణ వ్యయాలను పెం చడం, కమీషన్లు దంచడం.. ఇదేనా కాంగ్రెస్ మారు ప్రజాపాలనా? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
Harish Rao | బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఘన నివాళులర్పించారు.
ఫార్ములా ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు రావాలని సోమవారం ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్�
కాంగ్రెస్ పాలనలో ఆరుగ్యారెంటీలు, హామీలు అటకెక్కాయని, ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అందాల పోటీల నిర్వహణకు పైసలు ఉంటాయి కానీ, విత్తనాలు, చేప పిల్లలు ఇవ్వడానికి పైసలు ల�
దేశానికి దారిచూపిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. చిన్నకోడూరు మండలం చెర్లఅంకిరెడ్డిపల్లిలో సోమవారం అంబేదర్ విగ్రహాన్�
రేవంత్రెడ్డి సర్కారు కమీషన్ల కోసం, జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి రూ.లక్ష కోట్ల టెండర్లు పిలుస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతులకు పంట రుణమాఫీ చేయమంటే పైస�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు హరీష్రావు, కవిత ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి క�