Harish Rao | తెలంగాణ రాష్ట్రం ఆర్థిక రంగంలో అసాధారణ విజయం సాధించిందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. 2015లో తలసరి జీఎస్వీఏ (పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్)లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే �
KCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. అదేవిధంగా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, మాజీ ఆర�
చెంచు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్, సార్లపల్లి మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ మానసికస్థితి సరిగా లేదని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో మ�
‘రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొడితిరి.. అధికారంలోకి రాగానే మంత్రి సీతక్క చేత మొదటి సంతకం పెట్టిస్తిరి.. కాంగ్రెస్ గద్దెనెక్కి ఏడాదిన్నర ద�
సిద్దిపేట అంటే ఆదర్శం, అభివృద్ధి, అవార్డులకు చిరునామా అని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు లాంటి నాయకుడు ఉండడం సిద్దిపేట ప్రజల అదృష్టమని చినజీయర్ స్వామి అన్నారు. సిద్దిపేటలోని వేంకటేశ్వర స్వా
మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి పూర్తి జీతం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇ�
ఆవును.. రుణమాఫీ ఎగ్గొట్టడంతో మోసపోయిన, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ బావురుమంటున్న, కల్లాల దగ్గర పడిగాపులు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న, వడగండ్లతో పంట నష్టపోయిన రైతులు నిత్యం మిమ్మల్నే తలుచుకుంటున్నారు.
తమ గ్రామానికి వచ్చి తమ సమస్యలను ప్ర స్తావించకుండానే సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించడంపై చెంచులు తీవ్రంగా మండిపడుతున్నారు. చెంచు పెంటల్లో తాగునీటి సౌకర్యం, ఐటీడీఏ సౌకర్యం, డీఎఫ్వోకు అప్పగి
అధికార పార్టీ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య చేస్తున్న పోరాటం హర్షనీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కర్రె వెంకటయ్యకు జిల్లా �
Harish Rao | ఆర్భాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప.. అమలు చేసే డెడికేషన్ మాత్రం అస్సలు లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైపోయింది.. బీరాలు ప
Harish Rao | తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసిన చెంచు సోదరులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. �
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీర్లు, బార్లను నమ్ముకొని పాలన సాగిస్తున్నది. మద్యం ధరలు పెంచి ఖజనా నింపుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ర్టాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చి పేదల బతుకులను రోడ్డున పడేస్�
Harish Rao | బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? మద్యం అమ్మకాలు పెంచి ఖజానా నింపుకుంటారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఎక్సైజ్ ఆదాయంలో తెలంగాణ రైసింగ్.. ఇదేనా మీరు చ
హైదరాబాద్ పాత బస్తీలో గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం జరిగి 11 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యల
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి, శత్రువులతో పోరాటం చేస్తుంటే.. స్వగ్రామంలో తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమికి రక్షణ లేకుండా పోయిందని సోషల్ మీడియాలో ఓ జవాన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.