మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరులో నూతనంగా నిర్మించిన శ్రీగరుపీఠంలో శ్రీదత్తాత్రేయ మహాస్వామి, శ్రీషిర్డీసాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ట్రస్టు చైర్మన�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, జొన్నలు కొని మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు డబ్బులు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. బుధవారం నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాం�
భూమి సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన వృద్ధరైతుపై ఓ పోలీసు కర్కశత్వం ప్రదర్శించాడు. గోడు వెళ్లబోసుకుంటున్న అన్నదాతను మెడపట్టి బయటకు గెంటేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాతఎల్లాపూర్ గ�
Harish Rao | ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఒకేసారి 70 మంది ఫుడ్ పాయిజన్కు గురి కావడం, అందులో ఒకరు మృతి చెందటం అత్యంత బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Harish Rao | సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని నిలదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు.
మాజీ మంత్రి హరీశ్రావు జన్మదిన వేడుకలను మంగళవారం పార్టీ నాయకు లు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మంగళవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. రోగులకు
మాజీ మంత్రి హరీశ్రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యాన ర్ల తొలగింపుపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. దుర్మార్గాలకు కాంగ్రెస్ పరాకాష్ఠగగా మారిందని మండిపడ్డారు. ఆయన ఎదుగుద�
మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గజ్వేల్లోని కేసరి హనుమాన్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్�
తన పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు డబ్బులు వృథాగా ఖర్చు చేయకుండా సామాజిక సేవ చేసి నిరుపేదలను ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హారీశ్రావు పిలుపునిచ్చారు.
మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్తో పాటు పార్టీ నేతలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంగళవారం జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడ