కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని కాం�
రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్�
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున�
‘ప్రజా నాయకుడైన మాజీ మంత్రి హరీశ్రావును విమర్శించే స్థాయి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్కు లేదు.. సీఎం మెప్పుకోసమే హరీశ్రావుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మత్స్యకారులకు పెద్దపీట వేశామని, నీటి వనరుల్లో వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను వదిలి ఉపాధి చూపినట్లు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
పద్మశాలీలు ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధ్దికి కృషి చేసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారణ మహోత్సవం పట్టణంలోని మార్కండేయ ఆలయంలో శుక్రవా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా విద్యాశాఖకు మంత్రి లేక సర్కారు విద్య బలహీనమవుతున్నది, విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. విద్యాసంవత్సరం �
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవ�
కేసీఆర్ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం తెలంగాణలో హరిత విప్లవాన్ని సృష్టించిందని మాజీ మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. ఆయన ముందుచూపుతో చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ విస్తీ�
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటిలో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్ ఏఐజీ దవాఖానకు తరలిం
‘రైతులను కొట్టు.. కమీషన్లు పట్టు’ అన్నట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో పోలీసులు, ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్స
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లిందని మాజీ మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. క్యాబినెట్ నిర్ణయాలపై ఆయన గురువారం రాత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ �
Harish Rao | బీద రైతుల కడుపుకొట్టి, బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వ