Harish Rao | మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలంలో ఎరువుల కోసం లైన్లో నిలుచున్న రైతులపై లాఠీచార్జ్ చేసిన ఈ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు �
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్కు అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ.. యూరియా మీద లేదాయె అని హరీశ్రావు విమర్శించారు.
రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాయాల్సి వస్తుంది. గంటలతరబడి లైన్లలో నిలబడలేక చెప్పులను, పాస్బుక్లను క్యూలైన్లలో పెడ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కృషితోనే చెరువుల్లో జలకళ సంతరించుకుందని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి (Gongidi Sunitha) అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే రైతుల సంతోషంగా ఉన్నారని, మిషన్ కాకతీయ పథక�
రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల బాగోగులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో గురుకులాల్లో కలుషిత ఆహారం, పరిసరాల అపరిశుభ్రత వల్ల విద్యార్థులు విష జ్వరాల బారీనపడుతున్నారు.
మోటర్లు ఆన్చేసి సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లు నింపాలని మాజీమంత్రి హరీశ్రావు హెచ్చరికలకు ప్రభుత్వం స్పందించింది. సోమవారం ఉదయం రంగనాయక సాగర్లోకి 3,300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసింది. మిడ్మాన�
ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురై తండ్రీకొడుకు మృతి చెందిన విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్కు చెంది�
Harish Rao | వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి.. లేదంటే రైతులతో వేలాది మందిగా కదిలి వచ్చి మేమే మోటార్లను ఆన్ చేస్తామని ప్రభుత్వాన్ని హరీశ్ రావు హెచ్చరించారని తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల కోసం మోటా�
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న గోబెల్స్ ప్రచారాన్ని నిజం చేసేందుకే ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయడం లేదని మాజీమంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం నీళ్లు వస్తే వారు చెప్పినవి అబద్ధాలని ప్రజలకు అర్�
Harish Rao | కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. వరద నీళ్లను ఒడిసిపట్టి.. బురద రాజకీ�
Harish Rao | కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రం పాలైతుంటే రేవంత్ రెడ్డి కనులప్పగించి చూస్తున్నాడు . కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పిన మీ అబద్ధాన్ని నిజం చేసేందుకే మోటార్లను ఆన్ చేయడం లేదా..? రేవంత్ రెడ్డి అని మాజ
Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు గాస్తున్నారు.