రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలి అవి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి రెండేండ్ల నిధులు నీతి ఆయోగ్ సిఫారసు మేరకు 24,205 కోట్లివ్వాలి ఇంకా పెండింగ్లోనే ఆర్థిక సంఘం సిఫారసులు కేంద్ర మంత్రి నిర్మల�
హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. గతంలో చేస�
ఒక కుటుంబానికి ఒక యూనిట్ మంజూరు ఫిబ్రవరి 5లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి మార్చి మొదటివారంలో యూనిట్ల పంపిణీ లబ్ధ్దిదారులు ఇష్టంవచ్చిన యూనిట్లు పెట్టుకోవచ్చు లబ్ధిదారుల కోసం రక్షణ నిధి ఏర్పాటు సంగారెడ్డిల�
రాష్ట్రవ్యాప్తంగా 29లక్షల కుటుంబాల సర్వే పూర్తి ఐదు రోజుల్లో వందశాతం సర్వే పూర్తిచేస్తాం.. అందుబాటులో 55వేల బెడ్లు, ఆక్సిజన్ లక్షణాలు ఉంటే వైద్యులను ఆశ్రయించాలి.. ఆందోళన అవసరం లేదు.. ప్రభుత్వం అండగా ఉంటుంద
ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తారా? దేశం కోసం.. ధర్మం కోసం ఇదేనా బీజేపీ నీతి జీవో 317పై బండిది కపట ప్రేమ ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు ఫైర్ హుస్నాబాద్, గజ్వేల్, జనవరి 22: ఉద్యోగులపై ప్రేమ ఉంటే వారి ఆదాయపన్నును మి
బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ హుస్నాబాద్, జనవరి 22: దళితబంధు కోసం వచ్చే రాష్ట్ర బడ్జెట్లో రూ.25 వేల కోట్ల నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
ఇంటింటికీ వైద్య సిబ్బంది రెండోరోజూ జోరుగా పరీక్షలు పర్యవేక్షిస్తున్న మంత్రులు, అధికారులు వైద్య సిబ్బందికి సహకరిస్తున్న ప్రజలు సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి/వేల్పూర్/పాలకుర్తి రూరల్, జనవరి 22 : క�
బెజ్జంకి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాపీకొట్టిన కేంద్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించా�
Errolla Srinivas | మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ మాటలు పూర్తి అవాస్తవం. అబద్దాలు ఆడడంలో ఆయనను మించిన వారు లేరు. జోక్ ఆఫ్ ది ఇయర్గా మాజీ ఎమ్మెల్యే మాటలు ఉన్నాయని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ �
కరోనా వ్యాప్తి నియంత్రణకు ముందస్తు వ్యూహం ఆరోగ్య, పంచాయతీ, పురపాలక శాఖల భాగస్వామ్యం కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి హోం ఐసొలేషన్ కిట్లు గతంలో నిర్వహించిన జ్వర సర్వే దేశానికే ఆదర్శం థర్డ్వేవ్ను ఎదుర్కొన
సిద్దిపేట/యాదాద్రి, జనవరి 20: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బుధవారం రాత్రి సిద్దిపేట నీలకంఠ సమాజం అధ్యక్ష, కార్యదర్శులు లోక లక్ష్మీరాజం, ప్ర
నేటి నుంచి ఇంటింటికీ బృందాలు ఒక్కో టీమ్లో ముగ్గురు సభ్యులు మంత్రి హరీశ్రావు ఆదేశాలతో వైద్యారోగ్య శాఖ కార్యాచరణ ఐసొలేషన్ కిట్లను సిద్ధం చేస్తున్న అధికారులు మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు మరోమారు స�
షాబాద్, జనవరి 20: ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహించాలని, వ్యాక్సినేషన్ వందశాతం పూర్తికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా కలెక్టర్లు, వైద్య అధికారులకు సూచ�