CM KCR | కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లోని అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ఠపరచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఇతర వైద్యాధికారులను �
5.26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం డయాలసిస్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు క్షతగాత్రులకు తక్షణమే వైద్య సౌకర్యం ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ షాద్నగర్, జనవరి 01 : అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య �
Harish Rao | నైతిక విలువల రాజకీయాలకు ప్రతిరూపం భూపాల్రెడ్డి అని ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపా
దేశంలోనే మొదటి పెద్ద రాష్ట్రం తెలంగాణ వైద్యసిబ్బందికి హరీశ్ శుభాకాంక్షలు కేటీఆర్, ఎర్రబెల్లికి ధన్యవాదాలు హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మొదటి డోస్�
నీతి ఆయోగ్ నివేదికలో ప్రశంసలు ఫ్రంట్న్న్రర్ జాబితాలో తెలంగాణ ప్రసవాలు, పిల్లలకు టీకాల్లో దేశంలోనే టాప్ పనితీరు, పురోగతిలో మూడో స్థానం సమగ్ర పనితీరులో అట్టడుగున ఉత్తరప్రదేశ్ 24 అంశాల్లో విశ్లేషించి�
హెల్త్ ఇండెక్స్లో ఉత్తమ ర్యాంకులపై మంత్రి హరీశ్రావు వైద్యసిబ్బంది, అధికార యంత్రాంగం సాధించిన విజయంగా వర్ణన సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందన్న వినోద్కుమార్ హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే
Harish Rao | జవహర్నగర్ కార్పొరేషన్ స్థాయికి అనుగుణంగా 100 పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కార్పొరేటర్ నిహారిక
రెండో డోసు కూడా 100 శాతం పూర్తి చేయాలి 15-18 ఏండ్ల వారికి జనవరి 3 నుంచి వ్యాక్సిన్ 60 ఏండ్లు దాటిన వాళ్లకు బూస్టర్ డోస్కు ఏర్పాట్లు 70 లక్షల డోసులు అవసరం పడుతాయని అంచనా వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్ �
మీ మాట నమ్మాలా? వద్దా? ప్రధాని మోదీకి మంత్రి హరీశ్రావు ప్రశ్న సిద్దిపేట, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వ్యవసాయ నల్ల చట్టాలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలపై స్పంద�
ఏడేండ్లలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులువచ్చే కల్యాణం నాటికి మల్లన్నకు బంగారు కిరీటంరాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడిని మొక్కుకున్నా..ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావుసిద్దిపేట ప్రతినిధి, డిస�
మా ప్రజల భవిష్యత్తు కోసం ఢిల్లీ వచ్చాం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, డిసెంబర్ 25: కేంద్ర ప్రభుత్వ విధానాలతో మార్కెట్ వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్.. మ�
Lord Mallana Wedding | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైయ్యింది. నేడు మల్లన్న కల్యాణం నిర్వహించనున్నారు. కల్యాణానికి ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు
Harish Rao | సీడ్ హబ్గా సిద్దిపేట జిల్లా మారనుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ సంస్థ నూతన భవన గోదాము నిర్మాణ పనుల�