ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుగజ్వేల్, జూన్ 30: పల్లెప్రగతితో రాష్ట్రంలోని 98 శాతం గ్రామాలు అభివృద్ధి చెందాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కలెక్ట
ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుహుజూరాబాద్టౌన్, జూన్ 30: ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను గడగడపకూ చేర్చాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ హుజూరాబాద్ బాధ్యులకు
గజ్వేల్ : జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్�
ఈటల.. సీఎం పదవి తప్ప అన్నీ అనుభవించిండు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే హుజూరాబాద్ ప్రజలు మంత్రి తన్నీరు హరీశ్రావు వీణవంక, జూన్ 29: అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల రాజేందర్ ఆత్మగౌరవ నినాదం చేస్తున్నారన�
1.86 లక్షల కోట్లతో ఎస్సెల్బీసీ రుణ ప్రణాళిక రైతుబంధు డబ్బు నేరుగా రైతు ఖాతాల్లోకే వెళ్లాలి బ్యాంకర్లకు ఆర్థికమంత్రి హరీశ్రావు సూచన హైదరాబాద్, జూన్ 28, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది రైతులకు భారీమొత్�
ఆర్థికమంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాశమంత పెంచారని ఆర్థికమంత్రి టీ హరీశ్రావు తెలిపారు. మహిళా సాధికారత, రక్షణ విషయంలో రాష్ర్టాన్న�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం, భద్రతకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా కమిషన్ నూతన కా�
మంత్రి హరీశ్రావు సమక్షంలో చేరిన సంజీవరెడ్డి హుజూరాబాద్ టౌన్, జూన్ 25: కరీంనగర్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన కోరెం సంజీవరెడ్డి శుక్రవారం ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావ�
జమ్మికుంట, జూన్ 25: చికిత్స పొందుతూ మరణించిన పేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. దవాఖానలో బిల్లులో రూ.4.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కరీంనగర్ జిల్ల�
మీ బాకీ కింద జమ చేసుకోవద్దు సర్దుబాటు చేస్తే.. మళ్లీ ఖాతాల్లో జమ అది రైతు డబ్బు కాదు.. ప్రభుత్వానిది విత్డ్రా చేసుకున్నాకే అది రైతు సొత్తు నిబంధనలు, క్లాజుల సాకులు చెప్తే.. బ్యాంకుల్లో కాకుండా రైతులకే నగదు
హైదరాబాద్ : బకాయిల వసూలు, సర్ధుబాటుకు రైతుబంధు నగదు జమచేయవద్దని అన్ని శాఖల బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధు నిధులను కొన్ని బ్యాంకులు రుణబకాయిలకు జ�
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు ఆంధ్రాలో 30 లక్షల టన్నుల ధాన్యం కొంటే.. తెలంగాణలో 90 లక్షల టన్నులు కొన్నాం రైతు చనిపోతే ఎక్కడా రూ.5 లక్షల పరిహారం ఇస్తలే : మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, జూన్ 21 (నమస్తే తెలం�
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పార్టీ�