సిద్దిపేట, డిసెంబర్ 12 : ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలని, ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా వైద్యులు, వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా మెడికల్ కళాశాల, �
త్వరలో క్యాథ్ల్యాబ్, ఎంఆర్ఐ సౌకర్యాలు రూ.176 కోట్లతో దవాఖాన అభివృద్ధి అత్యాధునిక సేవలకు చిరునామా గాంధీ కరోనా సమయంలో వైద్యం అద్భుతం మంత్రి హరీశ్రావు ప్రశంస హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అత్య�
అన్ని చోట్లా భారీగా పోలైన ఓట్లు అత్యధికంగా కరీంనగర్లో 99.70 % స్ట్రాంగ్ రూంలలో బ్యాలెట్ బాక్సులు 14న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి ఫలితాల అనంతరం ర్యాలీలు నిషేధం నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 10: స్�
కొండాపూర్లోని జిల్లా దవాఖానకు రహేజా గ్రూప్ చేయూత సీఎస్ఆర్ కింద 120 పడకలు ఏర్పాటు ప్రారంభించిన వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు త్వరలో డయాలసిస్ సేవలు ప్రారంభం కొండాపూర్, డిసెంబర్ 8: ప్రజారోగ్యమే ల�
జిల్లాల్లో 100% పూర్తిచేసి తీరాలి ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో అమలుకు మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి పైసా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకో�
ప్రతి బస్తీ దవాఖానలో నిత్యం 100 మందికి వైద్యం 57 నిర్ధారణ పరీక్షలు ఫ్రీగ చేస్తున్నం ఇప్పటివరకు 60 లక్షల మంది లబ్ధి పొందిండ్రు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఏకకాలంలో 32 బస్తీ దవాఖానల ప్రారంభోత్సవం హాజరైన �
కిట్టీ పార్టీల పేరుతో శిల్పా చౌదరి చాలా మందిని మోసం చేసింది. పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసి, ఆ తర్వాత కనిపించకుండా మకాం మార్చేసింది. ఆమె చేతిలో మోసపోయిన వారి పేర్�
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎన్నికయ్యారు. సోమవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన సొసైటీ సర్వస�
ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు సర్కారు వరం హైదరాబాద్, వరంగల్లో ప్రత్యేక కేంద్రాలు ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకూ ఉచిత సేవలు అవసరమైన చోట్ల కొత్త కేంద్రాలు, యూనిట్లు ఆరోగ్యశ్రీపై సమీక్షలో మంత్రి హరీశ్ర�
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ఏర్పాట్లుచేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల మొదటివారంలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు, రాజన�
కొండపాక, నవంబర్ 19: సిద్దిపేట ప్రజల చెంతకు త్రీస్టార్ హోటల్ రాబోతుందని ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణానికి సమీపంలో కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో నాగులబండ వద�