సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపినా మారలేదు ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్రావు ఆవేదన ఇతర పంటల వైపు దృష్టి సారించాలని సూచన చిన్నకోడూరు, నవంబర్ 6: వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరి�
వ్యవసాయ, వ్యవసాయేతర భూములపై వివరాలు సేకరిస్తున్న అధికారులు హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సమస్యలపై అధికారులు నివేదికలు సిద్ధంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పట
యాసంగి దొడ్డు వడ్లు కొనబోమనడం తగదు కేసీఆర్ కృషితో రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, నవంబర్ 1: యాసంగిలో దొడ్డు వడ్లు కొనబోమని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్
ఎన్నికల తర్వాత గ్యాస్ రూ.200 పెరుగుతది బీజేపీకి ఓటేస్తే రేట్ల బాదుడు మరింత తీవ్రం ఈటల గెలిస్తే ఆయనకే లాభం.. ప్రజలకు కాదు గెల్లు శ్రీనివాస్ను గెలిపించండి.. మీకు సేవ చేస్తాం సిరిసేడు ధూంధాంలో మంత్రి హరీశ్ర
20 years of TRS : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరో సారి ఎన్నికైనా కేసీఆర్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చ�
హుజూరాబాద్ : ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా నాలుగు ఓట్లు సంపాదించాలనే దురుద్దేశ్యంతో బీజేపీ పార్టీ నాయకులు గిచ్చి కయ్యాలు పెట్టుకోవాలని చూస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల�
హుజురాబాద్ :రూ. 2016పెన్షన్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ను కూలగొడతవా రాజేందర్..? అని ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు అన్నారు. జమ్మికుంట రూరల్ నాగంపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్�
ఉగాది కానుకగా లక్ష రుణమాఫీ మిత్తి కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది సీఎంను ఒప్పించి వావిలాలను మండలం చేస్తా ఈటలకు ఓటమి భయం పట్టుకున్నది బాండ్ పేపర్ రాసి మాట తప్పిన ఎంపీ అరవింద్ మాటలు ఇక్కడ చెల్లవు జమ్మిక�
దళితబంధుపై ఈటల, బీజేపీ అడ్డగోలు విమర్శలు ఉన్నతాధికారులపై ఈసీకి పసలేని ఫిర్యాదులు దళితబంధు డబ్బులు ఆపారంటూ ఆరోపణలు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో చేరిన సొమ్ము ఈటల, బీజేపీ తీరుపై ప్రజల మండిపాటు హైదరాబాద్
మంత్రి హరీశ్రావు.. కోమటిచెరువు వద్ద సద్దుల సంబురం సిద్దిపేట, అక్టోబర్ 14: బతుకమ్మ పండుగ తెలంగాణకే సొంతమని, పువ్వులను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి మనదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సి�
కారెక్కిన ఎన్ఎస్యూఐ జిల్లా కోఆర్డినేటర్ ‘పర్లపల్లి’ మంత్రి హరీశ్రావు సమక్షంలో 150 మందితో చేరిక జమ్మికుంట, అక్టోబర్ 13 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అ