అన్నిశాఖలకు మంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ శాఖల పరిధి లో ఉన్న భవనా లు, భూములు, ఇ తర ఆస్తుల వివరాలను నిర్దేశిత ప్రొఫార్మా ప్రకారం అందించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను
12 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రారంభం ప్రజలకు పూర్తి ఉచితంగా విలువైన వైద్యసేవలు త్వరలో మరిన్ని డయాగ్నస్టిక్ సెంటర్ల ప్రారంభం ఎన్ని నిధులైనా సరే.. పేదల వైద్యానికి వెనుకాడం ఆర్థికశాఖ మంత్రి తన్న�
ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్కమిటీని నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సబ్కమిటీకి ఆర్థికమంత్రి హరీశ్రావు అధ్యక్షు�
ఉమ్మడి మెదక్లో 2.19 లక్షల ఎకరాలకు నీరు సర్వే పనులను ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమీక్ష హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, జహీరా�
మంత్రి హరీశ్ రావు | సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శ్రమ, పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చిన్నకోడూరు, జూన్ 7: నూతన పద్ధతులు అవలంబించి ఎక్కువ శ్రమ లేకుండా అధిక లాభాలు గడించే మల్బరీ, ఆయిల్పామ్ తోటల సాగుకు రైతులు ముందుకు రావాలని
యుద్ధప్రాతిపదికన చెక్డ్యామ్లు పూర్తి చేయాలి : మంత్రి హరీశ్రావుమెదక్/మెదక్ అర్బన్, జూన్ 6: అక్కన్నపేట్ నుంచి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దసరా నాటిక�
పదేపదే నా ప్రస్తావన ఆయన భావదారిద్య్రానికి నిదర్శనం ఆయన పార్టీని వీడినా టీఆర్ఎస్కు వీసమెత్తు నష్టంలేదు ఈటల చేసిన సేవకన్నా పార్టీ ఇచ్చిన అవకాశాలే ఎక్కువ నా భుజాలపై తుపాకీ పెట్టాలనుకోవటం విఫలయత్నం సీఎ�
రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో సాగుకు సీఎం నిర్ణయం ఆ దిశగా సాగుచేసి లాభాలు పొందాలి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడి సిద్దిపేట, జూన్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉన్నదన�
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో హరీశ్ రావు తెలిపారు. ‘టీఆర్ఎస్ ప�
ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అల్లాపూర్ టోల్ప్లాజా వద్ద రైతుబజార్ ప్రారంభం తూప్రాన్ రూరల్/రామాయంపేట, జూన్ 4: వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు రైతులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కు
తూప్రాన్ రూరల్/రామాయంపేట్: వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు రైతులు, చిరు వ్యాపారులు అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్�
సిద్దిపేట : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం మొక్కలు నాటారు. గురువారం హరీశ్రావు జన్మదిన వేడుకను పురస్కరించుకుని మొక్కలు నాటాల్సిందిగ�
మంత్రి హరీశ్ రావు | ఎన్నో ఏండ్లుగా ఎండలో ఎండుతూ..వానలో తడుస్తూ కూరగాయలు విక్రయిస్తున్న రైతులు, చిరు వ్యాపారుల కష్టాలు నేటితో తీరనున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.