బీజేపీ నేత ఈటలపై మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజంహైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తప్పుడు ఆలోచనలతో టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్ సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడని మంత్రి శ్రీనివాస్�
వీణవంకలో నిరంతర వైద్య సేవలువీణవంక, సెప్టెంబర్ 3: అడుగంగనే హామీ ఇచ్చి.. 4గంటల్లోనే మంజూరు చేయించి.. వారంలోనే ప్రజల సమస్యకు పరిష్కారం చూపారు మంత్రి హరీశ్రావు. వీణవంక పీహెచ్సీలో 24 గంటల వైద్య సేవలు అందేలా చూడ
వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగ పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభం అంబరాన్నంటిన పార్టీ శ్రేణుల సంబురాలు పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు ఇదేస్ఫూర్తితో నిర్మాణం చేపట్టాలని పిలుపు జిల్లాల్లో పా�
గెల్లుకు పార్టీ టికెట్తో అధికార భాగస్వామ్యం మంత్రి హరీశ్రావు వెల్లడి టీఆర్ఎస్లోకి 50 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు జమ్మికుంట, ఆగస్టు 31: ముఖ్యమంత్రి కేసీఆర్తోనే యాదవుల అభ్యన్నతి సాధ్యమని.. వారి
విక్రయానికి రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధం తెలంగాణ ఉద్యోగులకు టీఆర్ఎస్ సర్కారు అండ పని చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి అంగన్వాడీలకు రూ.13,650 వేతనం ఇస్తున�
16 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలుచేస్తం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో త్వరలో దళితుల జీవితాల్లో మార్పు చూడబోతున్నా మని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రా�
దవాఖానకు క్షతగాత్రుల తరలింపు మిరుదొడ్డి, ఆగస్టు 24: బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొని రోడ్డుపై పడిఉన్న ఐదుగురు క్షతగాత్రులను 108 వాహనంలో దవాఖానకు తరలించి మానవత్వంచాటుకున్నారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ
కేంద్రం వృద్ధి అంతా ధరలు పెంచడంలోనే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలే నిదర్శనం సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ ఎలా తగ్గింది? వంట గ్యాస్ సబ్సిడీ నగదు బదిలీ చేస్తం అన్నరు రూ.250 నుంచి చివరికి 40కి కోత కోశారు ఇప�
దేశానికే దిశానిర్దేశం చేసే విధానాన్ని రూపొందించాలి సీఎం కేసీఆర్ సంకల్పంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ హైదరాబాద్/వెంగళరావునగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనాథ అనే పదమే వినిపించడానికి వీల్లేదని
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ మధ్య రాష్ట్రప్రభుత్వం గురించి పచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్రావు అన్నారు. ఆశీర్వాద యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తూ కిషన్రెడ్డి అన్నీ అబ�
అబిడ్స్, ఆగస్టు 21: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎగ్జిబిషన్ సొసైటీ యజమాన్య కమిటీ కార్యదర్శి ప్రభాశంకర్ మిశ్రా తెలిపారు. త�
సిద్దిపేటలో ప్రకృతి అందాలు చూపు తిప్పుకోనివ్వడంలేదు. ప్రకృతి ప్రేమికుల మనసు దోచేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం సిద్దిపేట పట్టణ సమీపంలోని తేజోవనం (అర్బన్ పార్క్)లో ఆహ్లాదకరమైన ఫొటోలను తీసిన ఆర్థికశా�