హుజూరాబాద్ : బీజేపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఈదులకంటి రమాదేవి, హుజూరాబాద్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఈదులకంటి మంజుల మంగళవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ�
-విద్యుత్ శాఖ నుంచి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేత సిద్దిపేట : నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి గ్రామానికి చెందిన బొంగురం శేఖర్ 2018లో వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందారు. కాగా స్థానిక ప్రజ�
సిద్దిపేట : మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. స్వరాష్ట్రంలో మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస�
సిద్దిపేట అర్బన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప�
దగ్గరుండి పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత మీదే తనను కలిసిన నేతలకు సీఎం కేసీఆర్ సూచన నిధుల కేటాయింపుపై నాయకుల కృతజ్ఞతలు హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను త
ఎవరుకావాలో ప్రజలు తేల్చుకోవాలి రైతులకు కేసీఆర్ కుడిచేత్తో ఇస్తుంటే కేంద్రం ఎడమ చేత్తో దోచేస్తున్నది ప్రతీ మాటను నిలబెట్టుకొంటున్నం మార్చిలో లక్ష వరకు రుణమాఫీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ఇల్లంద
ఎవరి వెంట నడుస్తారో ఆలోచించుకోండి 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నరు హుజూరాబాద్లో ఆర్థిక మంత్రి హరీశ్రావు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, ఇతరులు వెయ్యిమంది టీఆర్ఎస్లో చేరిక కేంద్రంలోని బీజేపీ ప్రభు�
65 ఏండ్లలోపు వారందరికీ వర్తింపు హుజూరాబాద్లో మిగిలిన వారికి మూడు రోజుల్లో నగదు జమ చేస్తాం రూ.10 లక్షలతో నాలుగు యూనిట్లు పెట్టుకోవచ్చు దళితబంధుపై సమీక్షలో మంత్రి హరీశ్రావు హాజరైన మంత్రులు కొప్పుల, గంగుల
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు హరీశ్రావు లేఖ | రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు. శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్
మాఫీ పైసలు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు సన్నాహం సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణానికి బడ్జెట్లో రూ.10 వేల కోట్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హుస్నాబాద్/హుజూరాబాద్, సెప్టెంబర్ 15: రుణమా
హుజురాబాద్ : బీజేపీ ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని హరీశ్ రావు అన్నారు. ఆయన బుధవారం హుజురాబాద్ లోఎల్ఐసీ ఎజెంట్ల తో జరిగిన సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ “ఎ�
బీజేపీ విధానం రద్దు.. ఆ పార్టీకి ఓటు వద్దు ఊడగొట్టే బీజేపీయా.. ఉద్యోగాల టీఆర్ఎస్సా.. దొడ్డువడ్లు కొంటామని చెప్పి ఓట్లు అడగాలి కమలం పార్టీకి ఓటేస్తే పదేండ్ల ప్రగతి వెనక్కి సంక్షేమ టీఆర్ఎస్కు అండగా నిలవం
హుజూరాబాద్: ఈ ఏడాదిలో యాభై వేల మందికి ప్రమోషన్లు ఇచ్చామని హరీశ్ రావు అన్నారు. ఆయన హుజూరాబాద్ పట్టణం లో నీ సిటీ సెంట్రల్ హాల్ లో టీఎన్జీవోస్ కృతజ్ఞత సభ లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ” కేంద్రం