హైదరాబాద్ : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్ర�
మాతా శిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఓవైపు కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు అమలుచేస్తూ.. మరోవైపు దవాఖానల్లో వసతుల
ఉన్న ఖాళీలకు అదనంగా 5 వేల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భర్తీ ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ రిపోర్టును పట్టుకొని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఢిల్లీలో ఉన్న పతార ఏందో.. ఆయన ప్రకటనలకు, ఇచ్చే హామీలకు ఎంత విలువ ఉన్నదో, తెలంగాణపై కేంద్రానికి ఎంత అక్కసో తెలియడానికి ఈ ఉదాహరణ చాలు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ హైదరాబాద్లో
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రశంసలు కురిపించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం కేసీఆర్ మరో గొప్ప ప్రకటన చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రజల కోరికలను, హా�
వారించినా వినకుండా శాసనసభలో బీజేపీ సభ్యులు వెల్లోకి దూసుకురావడంతోనే వారిపై స్పీకర్ చర్యలు తీసుకొన్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భ�
తెలంగాణపై మొదట్నుంచీ కేంద్రం దాడి ప్రగతిశీల రాష్ర్టాలకు తీవ్ర నిరుత్సాహం రాష్ర్టాలకు ఉన్న అధికారాల కబళింపు తెలంగాణ పుట్టుకనే తప్పుపట్టిన ప్రధాని మనోభావాలను దెబ్బతీస్తున్న కేంద్రం కేంద్రంపై మంత్రి హ�
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు కేటాయించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా అమలయ్యే పలు పథకాలకు వీటిని ఇవ్వనున్నది. అందులో విద్యార్థుల విదేశీ విద్యకు సంబంధించి వివేకానంద ఓవర్సీస్ పథకం, వేద పాఠశ�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషమే లక్ష్�
దేశంలోనే మొదటిసారిగా ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, భద్రపరిచే ‘హెల్త్ ప్రొఫైల్' శనివారం ప్రారంభమైంది. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విషయంలో నెరవేర్చడంలేదని ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ప్రతి ఒక్కరి సమగ్ర ఆర