కేంద్ర మంత్రిది రోజుకోమాట మొన్న భూమి ఇవ్వలేదని.. ఇవాళ భవనాలు ఇవ్వలేదని.. రేపు ఇంకేం మాట్లాడుతారో? ఎండగట్టిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి.. ఒ�
పీహెచ్సీ నుంచి మెడికల్ కాలేజీ దాకా.. పనితీరును బట్టే పోస్టింగ్, ప్రోత్సాహకం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ టీకా వేయాలి ఆవాసాలవారీగా లక్ష్యాలు నిర్దేశించాలి వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు,
మహవీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ సేవలు అనిర్వచనీయం వైద్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రశంస హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): డబ్బు సంపాదించడం కన్నా, సమాజానికి సేవ చేయాలనే భావన ప్రతి ఒక్కరిలో పెరు�
ఢిల్లీ సర్కారుపై..తెలంగాణపైఎందుకీ వివక్ష యాసంగి వడ్లు కొంటరా? లేదా?.. కొనేదాకా పోరు ఆగదు అన్నదాతలు తిరగబడితే.. బీజేపీ నలిగిపోతుంది జాగ్రత్త రైతు పక్షాన తెలంగాణ ప్రభుత్వం.. వ్యతిరేకంగా కేంద్రం ఢిల్లీ బీజేప�
ఫిర్యాదుపై స్పందించనందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే కేసు వీగి పోయేది కదా? కృష్ణాలో న్యాయమైన వాటా కోసమే మా పోరాటం మీ మీద నమ్మకంతో కేసు ఉపసంహరించుకున్నాం ఇప్పటికైనా కొత్తగా ట్ర
రైతులను అరిగోస పెడుతున్న బీజేపీ సర్కారు అన్నదాతల కోపాగ్నిలో మాడిమసై పోవడం ఖాయం. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్, విత్త్తనాల కోసం ధర్నాలు చేశాం. తెలంగాణ వచ్చాక పుష్కలంగా సాగునీరు, 24
అన్నదాతలకు అన్యాయం చేస్తే సహించం.. వారికోసం ఎంతకైనా పోరాడుతాం కేంద్రం తీరు సరికాదు.. విధానాలు మార్చుకోవాలి.. యాసంగిలో వడ్లు కొనేవరకు ఈ ఉద్యమం ఆగదు బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి సీఎం కేసీఆర్ ఏ ప
ప్రత్యామ్నాయ సాగు లాభాలు.. కాలాన్ని బట్టి పంట వేయాలి.. భూసార పరీక్షలు చేయించాలి.. దిగుబడి బాగా వచ్చే పంటలు సాగు చేసుకోవాలి.. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారు.. విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? నువ్వులు, పెసర�
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ రైతు మహాధర్నా సిద్దిపేటలో హాజరు కానున్న మంత్రి హరీశ్రావు దుబ్బాకాలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలిరానున్న రైతులు, �
కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చిన సీఎం కేసీఆర్ కేంద్రం వరిధాన్యం కొననంటున్నది ఈ నెల 12 మహాధర్నా చేపట్టి నిరసన తెలుపుదాం ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి రెండు రోజుల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయా
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపినా మారలేదు ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్రావు ఆవేదన ఇతర పంటల వైపు దృష్టి సారించాలని సూచన చిన్నకోడూరు, నవంబర్ 6: వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరి�
వ్యవసాయ, వ్యవసాయేతర భూములపై వివరాలు సేకరిస్తున్న అధికారులు హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సమస్యలపై అధికారులు నివేదికలు సిద్ధంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పట
యాసంగి దొడ్డు వడ్లు కొనబోమనడం తగదు కేసీఆర్ కృషితో రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, నవంబర్ 1: యాసంగిలో దొడ్డు వడ్లు కొనబోమని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్