టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్మీడియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న యంగెస్ట్ క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం ఇన్స్టాలో 2
టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇందుకు కారణం తన భార్య నటాషా స్టాంకోవిక్ను మళ్లీ పెళ్లి చేసుకోవడమే. ఉదయ్పూర్లో గురువారం రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం
టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు (ఫిబ్రవరి 14న) ఉదయ్పూర్ వేదికగా వైభవంగా ఈ జంట వివాహం చేసుకుంది. హార్ధిక్ - నటాషాలు ఇంతకుముందు 2020 మే 31న క�
మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చిత్తుగా ఓడించింది. 2-1తో సిరీస్ కైవసం. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా శుభ్మన్ గిల్ (126) సెంచరీ బాదడంతో 234 రన్స్ చేసింది.
మూడో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (126) సెంచరీతో కదం తొక్కడంతో 20 ఓవర్లకు 234 రన్స్ చేసింది. టాప్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి (44) ఒక్కడే రాణించాడు.
యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. టీ20ల్లో తొలి శతకం సాధించాడు. అద్వితీయ షాట్లతో అహ్మదాబాద్ స్టేడియాన్ని ఓరెత్తించాడు. ఇండియా తరఫున మూడు పార్మాట్లలో శతకం బాదిన ఐదో ఆటగాడిగా నిలిచ
స్ కెప్టెన్ సూర్య (39), కెప్టెన్ పాండ్యా (20) ఇన్నింగ్స్ నిర్మించే భాద్యత తీసుకున్నారు. వీళ్లు నాలుగో వికెట్కు 59 రన్స్ చేశారు. పది ఓవర్లకు భారత్ 74 రన్స్ చేసింది.
పరుగుల వరద పారిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయింది. శ్రీలంకపై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. న్యూజిలాండ్తో హోరాహోరీ పోరులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేండ్ల తర్