గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ల్లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా.. లంకతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం గువాహటి వేదికగా తొలి పోరు జరుగనుంది. సీనియర్ల గైర్హాజరీల
no balls ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా నో బాల్స్ వేయడం నేరమే అవుతుందని టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తెలిపారు. శ్రీలంకతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో ఇండియన్ బౌలర్లు భారీ నో బాల్స్ సమర్పించుకున్నా�