స్ కెప్టెన్ సూర్య (39), కెప్టెన్ పాండ్యా (20) ఇన్నింగ్స్ నిర్మించే భాద్యత తీసుకున్నారు. వీళ్లు నాలుగో వికెట్కు 59 రన్స్ చేశారు. పది ఓవర్లకు భారత్ 74 రన్స్ చేసింది.
పరుగుల వరద పారిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయింది. శ్రీలంకపై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. న్యూజిలాండ్తో హోరాహోరీ పోరులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేండ్ల తర్
గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ల్లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా.. లంకతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం గువాహటి వేదికగా తొలి పోరు జరుగనుంది. సీనియర్ల గైర్హాజరీల