IND vs NZ : యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. టీ20ల్లో తొలి శతకం సాధించాడు. అద్వితీయ షాట్లతో అహ్మదాబాద్ స్టేడియాన్ని ఓరెత్తించాడు. ఇండియా తరఫున మూడు పార్మాట్లలో శతకం బాదిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. శుభ్మన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ స్కోర్ రెండొందలు దాటింది. హార్దిక్ పాండ్యా 29 రన్స్తో ఆడుతున్నాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్.. 211/3.