న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బెయిల్స్ కింద పడినా కూడా శ్రీలంక ఆటగాడు కరుణరత్నేను అంపైర్ రనౌట్గా ప్రకటించలేదు. దాంతో, కివీస్ ఆటగాళ�
న్యూజిలాండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయింది. శివం మావి ఒకే ఓవర్లో శాంటర్న్, సోధిని ఔట్ చేశాడు. దాంతో, 10 ఓవర్లకు ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 56 రన్స్ చేసింది.
మూడో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (126) సెంచరీతో కదం తొక్కడంతో 20 ఓవర్లకు 234 రన్స్ చేసింది. టాప్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి (44) ఒక్కడే రాణించాడు.
యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. టీ20ల్లో తొలి శతకం సాధించాడు. అద్వితీయ షాట్లతో అహ్మదాబాద్ స్టేడియాన్ని ఓరెత్తించాడు. ఇండియా తరఫున మూడు పార్మాట్లలో శతకం బాదిన ఐదో ఆటగాడిగా నిలిచ