హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మూవీ ఆడిషన్స్ అండ్ కాంపీటిషన్స్నిర్వహిస్తున్నట్లు గోపాల్పూర్కు చెందిన శ్రీదుర్గా నృత్యాలయం నిర్వాహకురాలు గంప శైలజ తెలిపారు.
నాట్యగురువులు, సంగీత గురువులకు ఈనెల 30వ తేదీన హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మూవీ ఆడిషన్స్ అండ్ కాంపీటిషన్స్నిర్వహిస్తున్నట్లు గోపాల్పూర్కు చెందిన శ్రీదుర్గా నృత్యాలయం నిర్వాహకురా
తాగు నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో మంచిర్యాల, పాలమూరు, హనుమకొండ జిల్లాలో ఆందోళనబాట పట్టారు.
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామంలో శనివారం రాత్రి హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobha Yatra) కన్నుల పండువగా జరిగింది. గ్రామంలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో సుమార�
అర్చకుల పురువు ప్రతిష్టలకు, ఆత్మ అభిమానాల దెబ్బతిసే విధంగా ప్రయత్నాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 వేల దేవాలయాల ఆర్చకులం ఏకం కావాల్సిన పరిస్థితి వస్తుందని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచర
Inclusive growth | భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సమ్మిళిత వృద్ధి ద్వారానే సాధ్యమని సౌత్ ఆఫ్రీకా డర్బస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు.
CITU | గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలలో, పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ర్ట కార్యదర్శి కాసు మాధవి, హనుమకొండ జిల్లా స
ఏప్రిల్ 13న తేదీన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో జరగబోయే భీమ్ దీక్ష ముగింపు సభను విజయవంతం చేయాలని స్వేరో స్టూడెంట్స్యూనియన్(ఎస్ఎస్యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ పిలుపునిచ్చ�
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది.
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజన్ రావు అన్నారు.