ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసే విధంగా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలని, అసంబద్ధమైన రేషనలైజేషన్ నిబంధనలు పాటించాలనడం విడ్డూరమని పిఆర్టియుటిఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతి రెడ్డి మండిపడ్డారు.
న్యూఢిల్లీ నుండి పద్మశ్రీ అవార్డు పొంది తొలిసారి వరంగల్ నగరానికి వచ్చేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు వివిధ కులాల సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.
హనుమకొండ జిల్లా వేలేరు మండల పరిధిలోని ఎరువులు, విత్తనాల దుకాణాలపై టాస్క్ఫోర్స్, వ్యవసాయ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేలేరు మండల వ్యవసాయ అధికారి కవిత, టాస్క్ఫోర్స్ ఏడీఏ రాజ్కుమార్, ఏవో స�
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర ప్రభుత్వాస్పత్రిలో శనివారం ప్రపంచ ధూమపాన నిషేధ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధూమపానం సేవించడం వల్ల కలిగే అనర్థాలను ప్రభుత్వ వైద్యాధికారిణి రుబీనా వ�
బీఈడీ కోర్స్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్సెట్-2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్, టీజీ ఎడ్సెట్-
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు.
Dasyam Vinaybhaskar | కార్మిక హక్కుల సాధన కోసం పోరాడుతానని, వీధి, చిరువ్యాపారుల జోలికి వెళ్లొద్దు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ హెచ్చరించారు.
Snakes in Hospital | భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు స్వగ్రామమైన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర ప్రభుత్వ ఆసుపత్రిలో పాములు హల్చల్ చేస్తున్నాయి.
Python | మంగళవారం రాత్రి 9:30 గంటలకు కొండ చిలువ రోడ్డుపై నుంచి ఓ ఇంట్లోకి రావడంతో కుటుంబసభ్యులు భయబ్రాంతులకు లోనయ్యారు. కొండ చిలువ ఇంట్లోకి దూరి అందరినీ భయబ్రాంతులకు గురిచేసింది.
గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ కడిపికొండ లోనీ మసీదు వద్ద రూ. 20లక్షలు, గ్రేటర్ 64వ డివిజన్ పరిధిలోని మడికొండ వెస్ట్ సిటీలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వర్ధ
గ్రేటర్ వరంగల్ తూర్పు నియోజకవర్గం 32వ డివిజన్ లోని జై బీమ్ స్మశాన వాటిక అభివృద్ధిలో భాగంగా సోమవారం స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శ్రీ పల్లం పద్మ రవి బోరు వేయించారు.
Dasyam Vinay Bhaskar | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు.
Thousand Pillar Temple | చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరిం చుకొని ఆలయ ప్రాంగణంలో ప్రసన్నంజనేయస్వామి సన్నిధిలో జయంతి ఉత్సవం గణపతిపూజతో వైభవంగా నిర్వహించారు.