Polyset | పాలీసెట్-2025ను మే 13వ తేదీ (మంగళవారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా. బ�
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతన చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరిస్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
Harish Rao | మర్రి యాదవ రెడ్డి తల్లి మర్రి వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీశ్ రావు హనుమకొండలోని యాదవ రెడ్డి నివాసానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జూన్ 13, 14, 15 తేదీల్లో పోతన విజ్ఞాన పీఠంలో మూడు రోజులపాటు 16వ జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమల�
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (KR Nagaraju) సూచించారు. ఐనవోలు మండలంలోని నర్సింహులగూడెంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవ
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నియమించిన కమిటీల్లో సభ్యులు పాత్ర నామమాత్రమేనని, వారితో సంబంధం లేకుండా జాబితాలను రూపొందిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తమ తల్లి �
Judge Pattabhirama Rao | రాజీ పడని చిన్నపాటి గొడవలు, సమస్యల పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కే పట్టాభిరామారావు అన్నారు.
Chamber of Commerce | జిల్లా , జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బొమ్మినేని రవీందర్రెడ్డి అన్నారు.