ప్రజలపై ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ అని, మానవత్వ కోణంలో ఆలోచించి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాసర్ అన్నారు. దీక్షా దివస్ 11 రో
హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ‘విజయ్ దివస్' నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరుకానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్లలో సర్పంచ్ అభ్యర్థులు వింత ప్రచా రం చేస్తున్నారు. సర్పంచ్గా గెలిపిస్తే గ్రామస్థులకు కోతుల బెడద లేకుండా చేస్తామని హామీ ఇవ్వడమే కాదు అప్పుడే రంగంలోకి దిగిపోయారు.
‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వివరాలిల�
‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
హనుమకొండ జిల్లా కడిపికొండలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగిన ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం వడ్డెగూడెంనకు చెందిన తాటికాయల సునంద నగరంలోని జయ నర్సి
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో కీలమైన సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఆదివారం కొలిక్కి రావడంతో ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరపడింది. ప్రక్రియలో ముఖ్య ఘట్టం ముగిసి ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ అన్నది స్పష్�
కాంగ్రెస్ పాలన రైతులను కష్టాల్లోకి నెట్టిందని, మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్ల�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ శివారులో వందలాది నాటు కోళ్లు దొరికాయి. ఎవరు వదిలారో తెలియదు కానీ శనివారం తెల్లవారుజామున దాదాపు వెయ్యికిపైగా కోళ్లు పంట పొలాల్లో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన
తుపాన్తో పంటలు నష్టపోయి నాలుగు రోజులైనా ఒక అధికారి, ప్రజాప్రతినిధి ఎందుకు పరిశీలించలేదని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి ప్రశ్నించారు.
వరద ముంపు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పా టు చేసి మెరుగైన సేవలందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఆయన వరంగల్, హనుమకొండ నగరాలలో జిల్లా వైద్యాధికారు�
భర్తతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు తల్లిగారింట్లో సంబురంగా చేసుకుందామనుకున్న ఆమె కలలు మొంథా తుపాను ప్రభావంతో కల్లలయ్యాయి. పుట్టిన రోజే ఆ దంపతులకు చివరిరోజుగా మారింది.
మారుపెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గోపాల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కురవి �