Crime news | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు 3 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎంను మొత్తం ఖాళీగా ఉంచి, పైభాగంలో పరద�
హనుమకొండ జిల్లాలో ఈ సంవత్సరం 5800 ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు సాగు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇందుకు సరిపడా మొక్కల పెంపకం కోసం వరంగల్ సెంట్రల్ జైలులోని 21 ఎకరాల్లో నర్సరీని జైళ్ల శాఖ నిర్వహిస్�
రంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పసుపు ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.11,010 పలికింది. గత ఆరేండ్లుగా రూ.7 వేలు మాత్రమే ఉండగా.. ఈ సీజన్ అమాంతం రూ.11 వేలకు పెరగడంతో పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేస
మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. తద్వారా జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంటున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రేషన్ షాపుల్లో ఈ-పాస్ యంత్రాలు, బయోమెట్రిక్ విధానంతో కార్డుదారులకు బియ్యం అందజేస్తుండగ
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకొడెపాకలో మంగళవారం భారీ కొండచిలువను పట్టుకున్నారు. శివారులోని మంచి నీటి బావిలో మూడున్నర మీటర్ల పొడవైన కొండచిలువను స్థానికులు గుర్తించారు.
సామాన్యుడి భూ కష్టం తీర్చేందుకు వచ్చిన ధరణి, ఏండ్ల తరబడి అరిగోస పడ్డ రైతులకు ధైర్యం తెచ్చింది. పారదర్శకంగా.. సులభంగా.. అవినీతి రహితంగా.. జవాబుదారీతనంతో రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా హనుమకొండ జిల్లా ఉద్యోగుల ఆత్మీయ స�
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు సత్తా చాటాయి. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా రిజల్ట్స్ సాధించి టాప్ లేపాయి. సర్కారు కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
హనుమకొండ జిల్లాలో మొత్తం 164 ధాన్యం కొనుగోలు సెంటర్ల ను ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ధాన్యం తడువకుండా ఉండేందుకు టార్పలిన్లు, గన్నీ సంచు ల కొరత లేకుండా సంచులు, ధాన్యం రవాణా చేసేందుకు ఐదు సెక్టార్లుగా విభ�
Ramappa Temple | ఈ నెల 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం(Heritage Festival) సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్ను శనివారం హనుమకొండ(Hanumakonda )లోని హరిత హోటల్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు(Ministers Errabelli Dayakar Rao ), సత్యవతి రాథోడ్(Satyavati Rathode) ఆ
పింఛన్దారులు తాము జీవించే ఉన్నామని వార్షిక ధ్రువీకరణ పత్రం సమర్పించేందుకు సమయం ఆసన్నమైంది. జీవన్ ప్రమాణ పత్రం దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి మార్చి 31వరకు గడువు విధించింది. ఈలోగా �
ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో 10 కి.మీ మేర పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు.