నమస్తే తెలంగాణ - ముల్కనూరు సాహితీ పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీల బహుమతుల ప్రదానం, కవుల సంబురాలు అంబరాన్నంటాయి.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఏర్పాటు చేసిన ప్రజాగ్రంథాలయానికి పన్నెండేళ్లు నిండాయి. 2014లో ఆ గ్రామ పూర్వ విద్యార్థులు కలిసి దీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా, దినదిన ప్రవర్థమానంగా ఎదిగి �
హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ పరంగా పేదలకు అందాల్సిన వైద్య సేవ లు కుంటుపడిపోయాయి. కొత్తగా వచ్చిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నెల గడవక ముందే ఉద్యోగుల వివాదంతో దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. జిల్లా స్థాయి �
Hanmakonda Collector | ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలవాలని, విద్యార్థుల్లో పఠన సామర్థ్యం, గణిత నైపుణ్యాలు, ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ �
ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి.. భూమి లేని.. కనీసం ఇరవై రోజులు పనిచేసిన నిరుపేదలకు అమలు చేస్తామన్న పథకం మూణ్ణాళ్ల ముచ్చటగాన
మండలంలోని సూరారం గ్రామంలో ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నాలుగైదు రోజులుగా గ్రామంతో పాటు సమీప పొలాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎలుగుబంటి గ్రామం�
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ శివారు ఎస్సారెస్పీ కాల్వను కొందరు రియల్టర్లు ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టారు. ఈ కాల్వ ద్వారా వచ్చే నీటితో చుట్టు పక్కల రైతు లు పంటలు పండించుకుంటూ కుటుంబా�
హనుమకొండ జిల్లాలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నా యి. ప్రభుత్వ స్థలాలు గుట్టలు, చెరువులు, అసైన్డ్ భూములను లూటీ చేస్తున్నారు. భారీ మిషన్లతో రాత్రికి రాత్రే అడ్డగోలుగా తవ్వేసి, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వ�
రాష్ట్రంలో మండుతున్న ఎండల తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురై గురువారం ఇద్దరు కౌలు రైతులు మృతిచెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహడ్కు చెందిన పొన్నాల భరత్ (34) రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేసింది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడంతోపాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్
పంట పండించడానికి రైతులు ఎంత తిప్పలు పడ్డారో.. వాటిని అమ్ముకోవడానికి అంతకు మించి కష్టాలు పడుతున్నారు. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి, రోజుల తరబడి నిరీక్షిస్తున్నా పట్టించుకునే వారే కరువయ�
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. గ్రామపంచాయతీ కార్యదర్శులకు తెలియకుండా, గ్రామాల్లో ఇంటి నంబర్లు, అసెస్మెంట్ నంబర్లు పుట్టుకొస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలకు సైతం ఇంటి న�
Road accident | రోడ్డు ప్రమాదంలో(Road accident) ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో చోటు చేసుకుంది.