హనుమకొండ జిల్లాలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నా యి. ప్రభుత్వ స్థలాలు గుట్టలు, చెరువులు, అసైన్డ్ భూములను లూటీ చేస్తున్నారు. భారీ మిషన్లతో రాత్రికి రాత్రే అడ్డగోలుగా తవ్వేసి, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వ�
రాష్ట్రంలో మండుతున్న ఎండల తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురై గురువారం ఇద్దరు కౌలు రైతులు మృతిచెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహడ్కు చెందిన పొన్నాల భరత్ (34) రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేసింది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడంతోపాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్
పంట పండించడానికి రైతులు ఎంత తిప్పలు పడ్డారో.. వాటిని అమ్ముకోవడానికి అంతకు మించి కష్టాలు పడుతున్నారు. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి, రోజుల తరబడి నిరీక్షిస్తున్నా పట్టించుకునే వారే కరువయ�
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. గ్రామపంచాయతీ కార్యదర్శులకు తెలియకుండా, గ్రామాల్లో ఇంటి నంబర్లు, అసెస్మెంట్ నంబర్లు పుట్టుకొస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలకు సైతం ఇంటి న�
Road accident | రోడ్డు ప్రమాదంలో(Road accident) ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో చోటు చేసుకుంది.
ఎట్టకేలకు ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఈ నెల 4 నుంచి 33 రోజుల సమాయాన్ని ఇచ్చింది.
తమ డిమాండ్లు నెరవేర్చాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మహబూబాబాద్, ములుగు, జనగామ హనుమకొండ జిల్లాల్లో అంగన్వాడీలు కదంతొక్కారు.
హనుమకొండ జిల్లా ఐనవోలులో బలిజె మేడలమ్మ, గొల్ల కేతమ్మ సమేత మల్లికార్జునస్వామి కల్యాణం కనుల పం డువగా జరిగింది. ఫాల్గుణ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని ఈ క్రతువు నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్�
డంపింగ్ యార్డు తొలగించాలని కోరుతూ హనుమకొండ జిల్లా మడికొండ చౌరస్తాలో స్థానికులు మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా స్థాన�
Collector Chahat Bajpai | మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో ఆధునిక నైపుణ్యాలు పెంపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు.
ఇంటర్ వార్షిక పరీక్షల్లో బుధవారం ఒక్కరోజే 13 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో 10, వరంగల్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండగా అధికారులు పట్టుకొని డిబా�