కేటీఆర్పై యువజన కాంగ్రెస్ నాయకులు సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూ ర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగ ల్ జిల్లాకు వచ్చిన కేటీఆర్.. సీఎం రే వంత్పై అనుచిత వ్యాఖ్యలు చ�
Trikutalayam | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో త్రికుటాలయం ఉంది. సంధ్యా సమయంలో భానుడి కిరణాలు శివలింగానికి తగిలేలా పడమర దిక్కున ఆలయాన్ని నిర్మించారు. అధిష్టాన వేదిక నక్షత్రాకారంలో ఉండగా తూ
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చా ర్జి జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి ఇటీవ ల ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఏ వెంకట్రెడ్డి అక్రమాస్తుల విలువ రూ.100 కోట్లకు పైమాటే అని తెలుస్తున్నది. బుధవా రం ఏ�
‘మీరు ఎవరికోసం వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు.. ఒక కార్డు మెడలో వేసుకుంటే జర్నలిస్టులు అవుతారా.. మీరు మాట్లాడేది చాలా తప్పు’ అంటూ జర్నలిస్టులపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చేసిన వ్యాఖ్య�
హనుమకొండ జిల్లా పౌరసరఫరా శాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపులు, రైస్మిల్లుల ట్యాగింగ్, సీఎంఆర్ డెలివరీలో అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమ�
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిపై కాం గ్రెస్ నాయకులు దాడి చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్లో కాంగ్రెస్ అభ్యర్థి కత్తి సుధీర్పై బీఆర్ఎస్ అభ్యర్థి ఉస్మాన్అలీ షేక్ 148ఓట్ల మెజారిటీతో గెలుప�
ప్రజలపై ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ అని, మానవత్వ కోణంలో ఆలోచించి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాసర్ అన్నారు. దీక్షా దివస్ 11 రో
హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ‘విజయ్ దివస్' నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరుకానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్లలో సర్పంచ్ అభ్యర్థులు వింత ప్రచా రం చేస్తున్నారు. సర్పంచ్గా గెలిపిస్తే గ్రామస్థులకు కోతుల బెడద లేకుండా చేస్తామని హామీ ఇవ్వడమే కాదు అప్పుడే రంగంలోకి దిగిపోయారు.
‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వివరాలిల�
‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.