వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్య సేవల విషయం లో ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎంజీఎంహెచ్ సిబ్బంది ఓ పాజిటివ్ గ్రూపు రక్తానికి బదులుగా బీ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కించి బాధితురాలిని ప్ర
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితి. రోగికి అవసరమైన రక్తాన్ని కాకుండా ఇతర గ్రూపు రక్తాన్ని ఎక్కించడంతో రోగి ప్రాణాపాయస్థితికి చేరుకున్న ఘటన శనివారం వరంగల్ ఎంజ
Bathukamma Festival | వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో జరిగే బతుకమ్మ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో మహిళా పోలీసులను నియమించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా జరపాలని �
బీఆర్ఎస్ హయాం లో తాము ప్రారంభించిన పనులకే మళ్లీ శిలాఫలకా లు వేయడమే అభివృద్ధా? అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నట్లు చూపాలంటే ప్రభుత్వం నుంచి నిధుల
తమ ఇండ్లకు వేసిన తాళాలను పగులగొట్టి రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేశారంటూ బాధితులు వాపోయారు. బాధితుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన ముస్కు రాజమౌళి, విష్ణువర్ధన్, వసం
ప్రముఖ సాహితీవేత్త, కథకుడు, వ్యాసకర్త, మిత్ర మండలి పూర్వ కన్వీనర్ సంధ్య రంగారావు మృతి చెందారు. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని అంబర్పేటలో బుధవారం ఉదయం మరణించారు.
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం దళితుల కోసమే పనిచేయడంలేదని, ఆయన అందరి వాడని స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ (ఎస్ఎస్యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ�
డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. వేలేరుకు చెందిన సూత్రపు రమేశ్ కూతురు శాన్వి(7)కి మూడు రోజుల క్రితం జ్వరం రాగా, కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్ర
హనుమకొండ జిల్లా కేంద్రం రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర(ప్రైవేట్ సంస్థలకు)కు ఇవ్వొద్దని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మ
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం అంగరంగ వైభవం గా జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత�
అధికార అండతో కొందరు కాంగ్రెస్ నాయకులు జెండా గద్దెపై కుటిల రాజకీయం చేస్తున్నారు. పరకాల నియోజకర్గం లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నిర్మించిన బీఆర్ఎస్ జెండా గద్దెకు అన�
కేసీఆర్ కలల పంట ఆయిల్పామ్ చేతికొచ్చింది. స్వరాష్ట్రం సాకారమైన తర్వాత వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తొలి ముఖ్యమంత్రి.. సంప్రదాయ సాగుకు భిన్నంగా దీర్ఘకాలికంగా అధిక లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ప�
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి విశాల సహకార సొసైటీకి మంగళవారం వచ్చిన రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం పొద్దంతా ఎదురుచూశారు. 2 ఎకరాలకు ఒకే బస్తా ఇస్తామని చెప్పి,
ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని, కొద్ది మారుల తేడాతో జాబ్ పోతున్నదని మనస్తాపానికి గురైన ఓ యువతి చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలో శ
శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ హనుమకొండ జిల్లా సహకార అధికారి (డీసీవో) వివరణ కోరా రు. ఈ మేరకు చైర్మన్తో పాటు 13 మంది డైరెక్టర్లకు షోకాజ్ నోటీ