కాంగ్రెస్ పాలన రైతులను కష్టాల్లోకి నెట్టిందని, మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్ల�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ శివారులో వందలాది నాటు కోళ్లు దొరికాయి. ఎవరు వదిలారో తెలియదు కానీ శనివారం తెల్లవారుజామున దాదాపు వెయ్యికిపైగా కోళ్లు పంట పొలాల్లో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన
తుపాన్తో పంటలు నష్టపోయి నాలుగు రోజులైనా ఒక అధికారి, ప్రజాప్రతినిధి ఎందుకు పరిశీలించలేదని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి ప్రశ్నించారు.
వరద ముంపు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పా టు చేసి మెరుగైన సేవలందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఆయన వరంగల్, హనుమకొండ నగరాలలో జిల్లా వైద్యాధికారు�
భర్తతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు తల్లిగారింట్లో సంబురంగా చేసుకుందామనుకున్న ఆమె కలలు మొంథా తుపాను ప్రభావంతో కల్లలయ్యాయి. పుట్టిన రోజే ఆ దంపతులకు చివరిరోజుగా మారింది.
మారుపెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గోపాల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కురవి �
మొంథా తుపాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎన్పీడీ సీఎల్ పరిధిలో సుమారు రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగ�
వరద బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపు మేరకు శ్రేణులు రెండు రోజుల నుంచి సహాయక చర్యల్లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. బాలసముద్రంల�
గురుకులంలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగింది.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారా వు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్నది. పదో తరగతి చదువుతున్న వరం శ్రీవర్షిత(15) ఎవరూ లేని సమయంలో డార్మెటరీ హాల్లో చు�
ధాన్యం సేకరణ నేపథ్యంలో శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ సెంటర్లలో జరిగిన రూ.1.86 కోట్ల భారీ ఆర్థిక మోసం ప్రస్తు తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతున్నా పౌరసరఫరాల అధికారులు గు�
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం కొనుగోలులో భారీ మోసం జరిగిందని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సీ శశిధర్రాజు తెలిపారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లలో భారీ మోసం జరిగిందని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సీ శశిధర్రాజు వెల్లడించారు. అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కుట్ర చేసి,