హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం కొనుగోలులో భారీ మోసం జరిగిందని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సీ శశిధర్రాజు తెలిపారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లలో భారీ మోసం జరిగిందని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సీ శశిధర్రాజు వెల్లడించారు. అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కుట్ర చేసి,
KTR | ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సాధించినప్పటికి ట్యూషన్ పీజు కట్టలేని పరిస్థితి ఉందని, దీంతో వచ్చిన సీటును కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్ముళ్ల గణేష్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్య సేవల విషయం లో ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎంజీఎంహెచ్ సిబ్బంది ఓ పాజిటివ్ గ్రూపు రక్తానికి బదులుగా బీ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కించి బాధితురాలిని ప్ర
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితి. రోగికి అవసరమైన రక్తాన్ని కాకుండా ఇతర గ్రూపు రక్తాన్ని ఎక్కించడంతో రోగి ప్రాణాపాయస్థితికి చేరుకున్న ఘటన శనివారం వరంగల్ ఎంజ
Bathukamma Festival | వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో జరిగే బతుకమ్మ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో మహిళా పోలీసులను నియమించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా జరపాలని �
బీఆర్ఎస్ హయాం లో తాము ప్రారంభించిన పనులకే మళ్లీ శిలాఫలకా లు వేయడమే అభివృద్ధా? అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నట్లు చూపాలంటే ప్రభుత్వం నుంచి నిధుల
తమ ఇండ్లకు వేసిన తాళాలను పగులగొట్టి రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేశారంటూ బాధితులు వాపోయారు. బాధితుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన ముస్కు రాజమౌళి, విష్ణువర్ధన్, వసం
ప్రముఖ సాహితీవేత్త, కథకుడు, వ్యాసకర్త, మిత్ర మండలి పూర్వ కన్వీనర్ సంధ్య రంగారావు మృతి చెందారు. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని అంబర్పేటలో బుధవారం ఉదయం మరణించారు.
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం దళితుల కోసమే పనిచేయడంలేదని, ఆయన అందరి వాడని స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ (ఎస్ఎస్యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ�
డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. వేలేరుకు చెందిన సూత్రపు రమేశ్ కూతురు శాన్వి(7)కి మూడు రోజుల క్రితం జ్వరం రాగా, కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్ర