పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని ప్రియుడు, కూతురి టార్చర్ భరించలేని తండ్రి వెరసి యువతి హత్యకు గురైన ఉదంతం ఇది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో యువతి మృతదేహం కేసును పోలీసులు ఛేద
యువతరం వైద్యులకు నిరంతర అభ్యా సం, సాధన ఎంతో ముఖ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నా రు. శుక్రవారం హనుమకొండ కాళోజీ కళా క్షేత్రంలో నిర్వహించిన దక్షిణ భారత ఆర్థోపెడిక్ సర్జన్ సదస్సు ప్రారంభోత్సవ కా
హనుమకొండ జిల్లా పరకాలలో ఆదివారం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పరకాల పట్టణ అభివృద్ధికి వరాలు కురిపిస్తాడని ఎదురుచూసిన స్థానిక ప్రజలకు నిరాశే మిగిలింది. సభ ఆసాంతం ప్రతిపక�
ఇప్పటికే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ బకాయిలు భారంగా మారాయి. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ అధ�
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప వర్ ప్లాంట్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పీఎం కుసుమ్ పథకంలో భాగం గా రూ. 2.97 కోట్ల నిధులతో ఉమ్మడి జిల్లాలోనే తొలి ప�
నమస్తే తెలంగాణ - ముల్కనూరు సాహితీ పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీల బహుమతుల ప్రదానం, కవుల సంబురాలు అంబరాన్నంటాయి.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఏర్పాటు చేసిన ప్రజాగ్రంథాలయానికి పన్నెండేళ్లు నిండాయి. 2014లో ఆ గ్రామ పూర్వ విద్యార్థులు కలిసి దీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా, దినదిన ప్రవర్థమానంగా ఎదిగి �
హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ పరంగా పేదలకు అందాల్సిన వైద్య సేవ లు కుంటుపడిపోయాయి. కొత్తగా వచ్చిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నెల గడవక ముందే ఉద్యోగుల వివాదంతో దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. జిల్లా స్థాయి �
Hanmakonda Collector | ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలవాలని, విద్యార్థుల్లో పఠన సామర్థ్యం, గణిత నైపుణ్యాలు, ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ �
ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి.. భూమి లేని.. కనీసం ఇరవై రోజులు పనిచేసిన నిరుపేదలకు అమలు చేస్తామన్న పథకం మూణ్ణాళ్ల ముచ్చటగాన
మండలంలోని సూరారం గ్రామంలో ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నాలుగైదు రోజులుగా గ్రామంతో పాటు సమీప పొలాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎలుగుబంటి గ్రామం�
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ శివారు ఎస్సారెస్పీ కాల్వను కొందరు రియల్టర్లు ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టారు. ఈ కాల్వ ద్వారా వచ్చే నీటితో చుట్టు పక్కల రైతు లు పంటలు పండించుకుంటూ కుటుంబా�