మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకా
తోటి విద్యార్థులకన్నా టెన్త్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన భీమారం మండలం ఒడ్యాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సైదు నర్సయ్య (56) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్య గత కొన్నిరోజులుగా అనారోగ్
Suicide | మండలంలోని పల్సి గ్రామానికి చెందిన పెద్దకాపు శివలింగు (56) అనే వృద్ధుడు తన చేనులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.
Sports Hostel: కేరళలో ఇద్దరు మైనర్ క్రీడాకారిణిలు ఆత్మహత్య చేసుకున్నారు. కొల్లాంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ రూమ్లో వాళ్లు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోల�
ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొక్కొండ రమేష్-రజితల పెద్ద కుమారుడు అభిలాష్ (19) శు�
సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్కు చెందిన ఓ రైతు వికారాబాద్ కలెక్టరేట్ ప్రధాన ద్వారానికి తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
పోతారం గ్రామానికి చెందిన వోడ్నాల రాజేశం కుటుంబంలో విషాదం నెలకొంది. రాజేశం కూతురు మను శ్రీ అలియాస్ సుప్రియా (23) అదనపు వరకట్న వేధింపులు భరించలేక ఉరివేసుకొని మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్లోని బాండాలో వరకట్న వేధింపులకు నవ వధువు (Newlywed) బలైంది. అత్తింటి వారి డిమాండ్లను తీర్చకపోవడంతో వివాహమైన ఎనిమిది నెలలకే ఓ మహిళ ఉరివేసుకున్న స్థితిలో చనిపోయింది.
నలబై రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వీర్నపల్లి మండల కంచర్లకు చెందిన దేవోల్ల హన్మాంతు సెప్టెంబర్ 26న బహ్రెయిన్ లో గుండెపోటుతో మృతిచెందాడు.
మరణ శిక్షను అమలు చేయడం కోసం దోషిని ఉరి తీయడానికి బదులుగా, నిమిషాల్లో ప్రాణాలను తీసే విధానాలను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. మరణ శిక్షను అమలు చేయవలసిన విధానాన్�