మరణ శిక్షను అమలు చేయడం కోసం దోషిని ఉరి తీయడానికి బదులుగా, నిమిషాల్లో ప్రాణాలను తీసే విధానాలను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. మరణ శిక్షను అమలు చేయవలసిన విధానాన్�
Supreme Court | మరణశిక్ష (Death Punishment) పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత విధానాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరిపింది. అయితే మరణశిక్ష అమలులో ఉరితీత విధానాన్ని �
సుప్రీంకోర్టు ప్రధాన ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గావాయి పైన దాడి చేసిన లాయర్ ను ఉరితీయాలని పట్టణ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Giant Wheel Swing tilts | ఆలయ ఉత్సవం వద్ద ఏర్పాటు చేసిన జైంట్ వీల్ హుక్ తెగిపోయింది. దీంతో అది ఒక పక్కకు ఒరిగిపోయింది. గాలిలో వేలాడిన రైడర్లు భయాందోళన చెందారు. కాపాడాలంటూ కేకలు వేశారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన రామస్వామి అనిల్ రెడ్డి, అక్షయ దంపతులు.
అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. నిమ్మపల్లి గ్రామానికి చెందిన బోయిని మల్లేశం (54)అనే వ్యక్తి
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఆ ఇన్స్టిట్యూట్లో ఆత్మహత్య ఘటన జరగడం ఇది నాలుగోది. మెకానికల్ ఇంజిన
Crime news | బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను చెట్టుకు ఉరేసి చంపిన ఘటన ఒడిశా (Odisha) రాష్ట్రం కియోంఝర్ (Keonjhar) జిల్లాలోని గోపాల్పూర్ (Gopalpur) ఏరియాలో ఆదివారం చోటుచేసుకుంది.
Online betting | బెట్టింగ్లో అప్పులు చేసి మోస పోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెలో జరిగింది.