వీణ వంక మండల కేంద్రానికి చెందిన టేకు రామ్ చందర్ (45) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన టేకు రామ్ చందర్ మానసిక స్థితి బాగాలేదు.
పెళ్లి కావడం లేదని బెంగతో మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రొహిబిషన్ ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మహేష్(23) కు గత కొ
గ్రూప్-1, 2 పరీక్షలు రాసినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్లో చోటుచేసుకున్నది.
Crime | మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్వాడలో కన్నవేణ రాజమణి (35) అనే వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మంచిర్యాల పట్టణ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
పదో తరగతి విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువా రం ఉదయం బాలానగర్ బాలికల గురుకులంలో చో టు చేసుకున్నది. గురుకులం అధ్యాపకుల కథనం ప్ర కారం.. నాగరకర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లిక
Mahabubnagar | రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు.
Commits suicide | ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి(Hanging) వేసుకుని బలవన్మరణం (Commits suicide,) పొందాడు. ఈ సంఘటన శామీర్పేట స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ నగరంలోని నాచారం పరిధిలో నివాసముండే ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తన తండ్రి కేసు విషయంలో విచారణ నిమిత్తం పోలీస్స్టేషన్కు పిలిపించారనే తనువు చాలించిందని అనుమానం వ్యక్తం చేస్తున్�