Trainers kill dog | పెంపుడు కుక్క పట్ల డాగ్ ట్రైనర్స్ దారుణంగా వ్యవహరించారు. ట్రైనింగ్ సెంటర్ గేట్కు దానిని వేలాడదీసి చంపారు. (trainers kill dog) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఉరేసుకొని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై దిలీప్ తెలిపిన వివరాల ప్రకారం..
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏం సమస్య వచ్చిందో తెలియదు కానీ ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే
సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్లో ఓ విద్యార్థిని సోమవారం రాత్రి ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నది. ఒడిశా రాష్ట్రం బర్మాహరాజర్ జిల్లా, సొన్పుర్డుంగిరి గ్రామానికి చెంది�
కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. ఇక జీవితం లేదని కట్టుకున్న భార్య, ఇద్దరు కూతుళ్లు మనస్తాపానికి గురయ్యారు. భర్తలేని జీవితం ఎందుకని భార్య, తండ్రిలేని జీవనం గడపలేమని కూతుళ్లు ఫ్యాన్లకు ఉరివేసుకొని
తీవ్ర నేరాలకు పాల్పడే వారికి విధించే ఉరిశిక్ష విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని, ఉరిశిక్ష కంటే తక్కువ నొప్పి, బాధతో మరణం సంభవించే ఇతర మార్గాలప�
supreme court: ఉరి వేస్తే నొప్పి వస్తుంది. మరి మరణశిక్ష పడ్డ వాళ్లను ఎలా శిక్షించాలి. నొప్పి లేకుండా ప్రాణాలు తీసేందుకు.. ఉరి కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా. ఈ అంశంపై ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్�
Cop Commits Suicide | మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నవీ ముంబై పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే ఓ పోలీస్ అధికారి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పందిరిపై కూరగాయలు సాగు చేస్తూ ఎందరో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. పందిరిసాగుకు యాజమాన్య పద్ధతులు, మెళకువలు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిం
తీగజాతి కూరగాయల సాగుకు ప్రస్తుత సమయం అనుకూలమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చిన్న చిన్న మెళకువలు, సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే అధిక లాభాలు గడించవచ్చని చెప్తున్నారు. పందిర్లపై సాగు చేస్త
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరి జిల్లాలో మరో దారుణం జరిగింది. ఇద్దరు దళిత మైనర్ యువతులను చంపి, చెట్టుకు ఉరి తీశారు. ఈ ఘటన నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకొన్నది.
కాన్పూర్: ఐఐటీ కాన్పూర్లో పీహెచ్డీ చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి తన రూమ్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రశాంత్ సింగ్ రూమ్ లోపలి ను�