Cop Commits Suicide | మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నవీ ముంబై పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే ఓ పోలీస్ అధికారి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పందిరిపై కూరగాయలు సాగు చేస్తూ ఎందరో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. పందిరిసాగుకు యాజమాన్య పద్ధతులు, మెళకువలు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిం
తీగజాతి కూరగాయల సాగుకు ప్రస్తుత సమయం అనుకూలమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చిన్న చిన్న మెళకువలు, సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే అధిక లాభాలు గడించవచ్చని చెప్తున్నారు. పందిర్లపై సాగు చేస్త
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరి జిల్లాలో మరో దారుణం జరిగింది. ఇద్దరు దళిత మైనర్ యువతులను చంపి, చెట్టుకు ఉరి తీశారు. ఈ ఘటన నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకొన్నది.
కాన్పూర్: ఐఐటీ కాన్పూర్లో పీహెచ్డీ చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి తన రూమ్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రశాంత్ సింగ్ రూమ్ లోపలి ను�
ఆరేండ్లలో దేశంలో నమోదైన మరణాలు సగటున కోటి జనాభాకు 85 కస్టడీ డెత్స్ యూపీ టాప్.. రెండేండ్లలో 952 మంది మృతి లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 27: కస్టడీలో ఉన్నవారు అర్ధాంతరంగా కడతేరుతున్నా
ప్రమాదవశాత్తు మోకుజారి తాటిచెట్టుపైనే రెండుగంటలపాటు తలకిందులుగా వేలాడు తూ గీత కార్మికుడు అపస్మారక స్థితికి చేరుకొన్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగులలో శుక్రవారం చోటుచేసుకొన
ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ కొత్త చెరువు సమీపంలోని క్వార్టర్స్లో
కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాయాబజార్కు చెందిన గజవాడ క
Nurse | ఆమె ఓ నర్సు (Nurse). ప్రైవేటు నర్సింగ్లో ఉద్యోగం వచ్చింది. కోటి ఆశలతో మొదటి రోజు విధులకు వెళ్లింది. తెల్లారేసరికి అదే దవాఖాన గోడకు ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది.