ఆరేండ్లలో దేశంలో నమోదైన మరణాలు సగటున కోటి జనాభాకు 85 కస్టడీ డెత్స్ యూపీ టాప్.. రెండేండ్లలో 952 మంది మృతి లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 27: కస్టడీలో ఉన్నవారు అర్ధాంతరంగా కడతేరుతున్నా
ప్రమాదవశాత్తు మోకుజారి తాటిచెట్టుపైనే రెండుగంటలపాటు తలకిందులుగా వేలాడు తూ గీత కార్మికుడు అపస్మారక స్థితికి చేరుకొన్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగులలో శుక్రవారం చోటుచేసుకొన
ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ కొత్త చెరువు సమీపంలోని క్వార్టర్స్లో
కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాయాబజార్కు చెందిన గజవాడ క
Nurse | ఆమె ఓ నర్సు (Nurse). ప్రైవేటు నర్సింగ్లో ఉద్యోగం వచ్చింది. కోటి ఆశలతో మొదటి రోజు విధులకు వెళ్లింది. తెల్లారేసరికి అదే దవాఖాన గోడకు ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది.
చేర్యాల, మార్చి 15 : అదనపు కట్నం కోసం అత్తింటి వేదింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాస్కర్రెడ్డి, మృతురాలి బందువుల తెలి�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ మున్సిపల్ పరిధిలోని కొనాయపల్లికి చెందిన గోస్కుల ప్రశాంత్ (23) అనే యువకుడు ఉరి వేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ డిగ్రీ పూర్తి చేసి
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం మోరంచ పల్లి గ్రామంలో నరెడ్ల సుధాకర్ రెడ్డి (30) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. ఏడాది క్రితం సుధాకర�
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి27 : భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మద్దూరు మండలంలోని ధర్మారంలో చోటు చేసుకుంది. ఎస్సై అన్నెబోయిన నారాయణ త�
మంచాల : భూ వివాదం పరిష్కారం కావడం లేదని ఓ వ్యక్తి మన స్థపానికి గురై ఇంట్లో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచాల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్మత్పూ�
కొత్తూరు రూరల్ : అల్లారు ముద్దుగా పెంచిన కూతురు మృతి చెందటంతో తీవ్ర మనస్తాపానికి గురై తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటి కేంద్రంలో చోటు చేసుకుంది.
కరీంనగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాళ్లకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ చావే శరణ్యమని భావించారు. ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డా