అనుమానాస్పద మృతి| జార్ఖండ్లో ఓ బీజేపీ నాయకుని కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. పలాము జిల్లాలోని లాలిమటి అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
దంపతుల ఆత్మహత్య | అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం.. తమను ఆదరించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆవేదన చెంది దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విషాద ఘటన జరిగింది.
దంపతుల ఆత్మహత్య | కొవిడ్ సోకిందన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెడన గ్రామంలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఇది సెకండ్ వేవ్ కాదు.. సునామీదీన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం సన్నద్ధత ఏమిటి?: ఢిల్లీ హైకోర్టు ప్రశ్న న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. ఆక్సిజన్
హైదరాబాద్ : భార్యను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని నార్సింగి పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. భార్యను గొంతుపిసికి చంపి ఆపై భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపార�
హైదరాబాద్ : భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని కాచిగూడ పరిధి గోల్నాకలో చోటుచేసుకుంది. మృతుడిని కోనేటి శివకుమార్గా గుర్తించారు. మృతుడి బంధు�