చేర్యాల, మార్చి 15 : అదనపు కట్నం కోసం అత్తింటి వేదింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాస్కర్రెడ్డి, మృతురాలి బందువుల తెలి�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ మున్సిపల్ పరిధిలోని కొనాయపల్లికి చెందిన గోస్కుల ప్రశాంత్ (23) అనే యువకుడు ఉరి వేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ డిగ్రీ పూర్తి చేసి
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం మోరంచ పల్లి గ్రామంలో నరెడ్ల సుధాకర్ రెడ్డి (30) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. ఏడాది క్రితం సుధాకర�
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి27 : భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మద్దూరు మండలంలోని ధర్మారంలో చోటు చేసుకుంది. ఎస్సై అన్నెబోయిన నారాయణ త�
మంచాల : భూ వివాదం పరిష్కారం కావడం లేదని ఓ వ్యక్తి మన స్థపానికి గురై ఇంట్లో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచాల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్మత్పూ�
కొత్తూరు రూరల్ : అల్లారు ముద్దుగా పెంచిన కూతురు మృతి చెందటంతో తీవ్ర మనస్తాపానికి గురై తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటి కేంద్రంలో చోటు చేసుకుంది.
కరీంనగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాళ్లకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ చావే శరణ్యమని భావించారు. ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డా
అమరావతి : కర్నూలులో పెళ్లి చేసుకోమన్నందుకు ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు పెళ్లిచేసుకోమన్నందుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కొలిమి
Commits suicide | జిల్లాలోని డోర్నకల్ మండల పరిధిలోని రాముతండాలో గురువారం అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం..తండాకు చెందిన భూక్యా చీమా(45) కుమార్తె పెళ్లికి అప్పులు చ�
Crime news | అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలంటూ ఇబ్బందులు తలపెట్టడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మునిపల్లి మండల పరిధిలోని అంతారంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
Crime news | హైదరాబాద్ : అత్తారింటి వేధింపులు తాళలే ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఆడ పిల్ల పుట్టిందని అత్తింటి వారు వేధింపులు భరించల�
తాండూరు రూరల్ : ప్రేమించిన యువతి దక్కకపోవడంతో పాటు అమ్మాయి బంధువుల నుంచి బెదిరింపులు రావడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో మ�