Hanumakonda | పాఠశాల ముందు మద్యం షాపు వద్దంటూ కాలనీవాసులు రోడ్డెక్కారు. హనుమకొండ యాదవనగర్ మూలమలుపు వద్ద నూతనంగా వైన్షాపు ఏర్పాటు చేస్తుండడంతో కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై ప్లకార్డులతో నిరసన చేపట్ట
మార్చి 2024 నుంచి రిటైర్ అయిన వారి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలోని ఏకశిలా జయశంకర్ పారు వద్ద ధర�
హనుమకొండలోని జవహర్లాల్నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో జరిగిన 69వ ఎస్జీఎఫ్ఐ రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ అండర్-14, 17, 19, జూడో అండర్-17 జూడోలో ప్రతిభ కనబర్చిన పలువురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంప�
రైతుల కోసం వెలమ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వెలమ సంక్షేమ సంఘం భవనంలో సంఘం ఉమ్మడి వరంగల్ జి
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ పోటీలు రెండోరోజూ ఉత్సాహంగా కొనసాగాయి. పతకాలే లక్ష్యంగా పోరాడుతున్న క్రీడాకారులు గత రికార్డులను తిరగరాస్తున్నారు. మూడ�
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పతకాలే లక్ష్యంగా అథ్లెట్లు సింథటిక్ ట్రాక్పై పరుగులు తీశారు. మూడురోజుల పాటు జరిగే ఈ �
కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, అరెస్ట్లు చేసినా భయపడమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రా�
హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో పార్టీ కార్యాలయం పూల వనాన్ని తలపించింది. బీఆర్ఎస్ పార్టీ హన
హనుమకొండ చౌరస్తా, జులై 25: అన్యువల్ మోడల్ డిగ్రీ పరీక్షలను త్వరగా నిర్వహించాలని పీడీఎస్యూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాచకొండ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో కాకతీయ యూని�
Hanamkonda : ఈనెల 26న హైదరాబాద్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరిగే విద్యార్థి సదస్సుకు తరలిరావాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర (Sharat Chandra), యూనివర్సిటీ ఇంఛార్జ్ జెట్టి రాజేందర్ (Jetty Rajender) పిలుపునిచ�
నిజాం కాలం నుంచి ఇప్పటివరకు పరిపాలన కేంద్రంగా ఉన్న సుబేదార్ బంగ్లా ఇప్పుడు గత జ్ఞాపకాలను మనకు తెలియజేస్తున్నది. కొన్నేండ్లుగా ఈ బంగ్లానే హనుమకొండ జిల్లా కలెక్టర్ అధికారిక నివాసంగా ఉంది. పరిపాలన సౌలభ�
ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం ఐదు డైరెక్టర్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి కోదండరాములు ప్రకటించారు. బుధవారం ముల్కనూరు సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో ఎన్నికల నామినేష�