హనుమకొండ చౌరస్తా, మార్చి 31: వరంగల్ ములుగురోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ) ప్రాంగణంలో ఏప్రిల్ 2 (గురువారం)న జాబ్ మేళా నిర్వహించనున్నారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 2: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ (పురుషుల) పోటీలకు టీమ్ను ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై. వెంకయ్య తెలిపారు.
New Shayampet : న్యూ శాయంపేట నగరంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆటో డ్రైవర్ గుండు రాజు కుటుంబానికి శ్రీ రాజరాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్లు ఆర్థిక సహాయం అందజేశారు.
తారా గార్డెన్లో భావనారుషి చేనేత హస్తకళా కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన చేనేత వస్త్ర ప్రదర్శనను శుక్రవారం కార్పొరేటర్ ఏనుగుల మానస ప్రారంభించారు.
‘గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వరంగల్ నగరానికి అపారనష్టం తెచ్చింది. ఉమ్మడిగా ఉన్న జిల్లాను ఇష్టానుసారంగా విభజించడంతో ఎలాంటి ప్రయోజనం లేదు. జిల్లాల విభజనపై గతంలోనే అనేక వేదికలపై తాను అభిప్రాయాన్ని వ్యక
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ శనివారం ఆరుగురు దుర్మరణం చెందారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం తిరుమలాపురం శివారులో 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబాని
Kadiyam Srihari | గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరికి చుక్కెదురైంది. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదంటూ జనం నిలదీశారు.
Bheemadevarapally | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శిక ప్రదీప్ అడ్వకేట్ విధులను వదిలి సర్పంచ్ పోటీలో నిలించారు. శిక ప్రదీప్ తండ్రి జేమ్స్ సైతం అడ్వకేట్గా సేవలందిస్తున్నారు. ఆయన త�