Hanumakonda | కామన్ స్కూల్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని టీపీటీఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్లు డిమాండ్ చేశారు.
హనుమకొండలోని వడ్డేపల్లిలో గల వరంగల్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను సోమవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2న ఏసీబీ అధికారులు వరంగల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మి�
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య రూ.5 లక్షల సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది.ఆనవాళ్లు లేకుండా బొక్కలను సంచిలో వేసి దయ్యాలవాగులో పడేంది. హత్యను వీడియో తీయించి రాక్షసానందం పొందింది. అచ్చం సిన�
హనుమకొండ చౌరస్తా, మార్చి 31: వరంగల్ ములుగురోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ) ప్రాంగణంలో ఏప్రిల్ 2 (గురువారం)న జాబ్ మేళా నిర్వహించనున్నారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 2: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ (పురుషుల) పోటీలకు టీమ్ను ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై. వెంకయ్య తెలిపారు.
New Shayampet : న్యూ శాయంపేట నగరంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆటో డ్రైవర్ గుండు రాజు కుటుంబానికి శ్రీ రాజరాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్లు ఆర్థిక సహాయం అందజేశారు.
తారా గార్డెన్లో భావనారుషి చేనేత హస్తకళా కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన చేనేత వస్త్ర ప్రదర్శనను శుక్రవారం కార్పొరేటర్ ఏనుగుల మానస ప్రారంభించారు.
‘గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వరంగల్ నగరానికి అపారనష్టం తెచ్చింది. ఉమ్మడిగా ఉన్న జిల్లాను ఇష్టానుసారంగా విభజించడంతో ఎలాంటి ప్రయోజనం లేదు. జిల్లాల విభజనపై గతంలోనే అనేక వేదికలపై తాను అభిప్రాయాన్ని వ్యక