Appointments | రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల పిల్లలకు, అర్చకుల పిల్లలకు కారుణ్యనియామకాలు చేపట్టాలని అర్చక ,ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ కోరారు.
టీజీ ఎప్సెట్-2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయి. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థి వీ సాహ్యు బీపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు సాధించినట్లు విద్యా సంస్థల
‘రైతుల కన్నీళ్లతో కాంగ్రెస్ సర్కార్ కొట్టుకుపోవాలి’ అని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రైతు గాజుల గోపాల్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్రోడ్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యం
హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఐదెకరాల స్థలంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు ఏర్పాట్లను బీఆర్ఎస్ బృందం సోమవారం పరిశీలించింది.
Hanumakonda | కామన్ స్కూల్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని టీపీటీఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్లు డిమాండ్ చేశారు.
హనుమకొండలోని వడ్డేపల్లిలో గల వరంగల్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను సోమవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2న ఏసీబీ అధికారులు వరంగల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మి�
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య రూ.5 లక్షల సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది.ఆనవాళ్లు లేకుండా బొక్కలను సంచిలో వేసి దయ్యాలవాగులో పడేంది. హత్యను వీడియో తీయించి రాక్షసానందం పొందింది. అచ్చం సిన�
హనుమకొండ చౌరస్తా, మార్చి 31: వరంగల్ ములుగురోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ) ప్రాంగణంలో ఏప్రిల్ 2 (గురువారం)న జాబ్ మేళా నిర్వహించనున్నారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 2: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ (పురుషుల) పోటీలకు టీమ్ను ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై. వెంకయ్య తెలిపారు.
New Shayampet : న్యూ శాయంపేట నగరంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆటో డ్రైవర్ గుండు రాజు కుటుంబానికి శ్రీ రాజరాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్లు ఆర్థిక సహాయం అందజేశారు.