ఎన్నికల ముందు అర్హులైన ప్రతి ఒకరికీ పింఛన్ (చేయూత)అందిస్తామని, ఉన్న పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అర్హత ఉండి పింఛన్ కోసం దరఖాస్తు చేసుక
తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో విజయవంతంగా ముగిశాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి 1811 మంది క్రీడాకార�
‘గొడ్లెన్ని సచ్చుడు కాదు.. వడ్లెన్ని పండినవనేదే ముఖ్యం’ వ్యవసాయ రంగంలో అనాది నుంచి వస్తున్న ఈ నానుడిని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు అల్లకొండ రాజు నిజం చేస్తున్నాడు. వివరాల్లో�
తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం విజయవంతంగా ముగిశాయి. రెండు రోజులు జరిగిన ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి 1811 మంది క్రీడాకారులు పాల�
హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్కులో విద్యుత్తు షాక్తో ఎలుగుబంటి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూపార్క్లోని ఎన్క్లోజర్లో మూడు ఎలుగుబంట్లను ఉ ంచారు. రాత్రి నిద్రిం�
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మలి దశ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన ఆయన రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిది. సబ్బండ వర్గాల సమ�
RTC MD Nagireddy | ఆర్టీసీ సంస్థను నష్టాల నుంచి లాభాలబాటలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆదేశించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఓటర్లు భారీగా తగ్గనున్నారు. ఒక్క హనుమకొండ జిల్లాలోనే లక్షకు పైగా ఓట్లు తొలగించేందుకు రంగం సిద్ధమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్�
ఉమ్మడి జిల్లాలో శుక్రవా రం వర్షం దంచికొట్టింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతంలో గంట పాటు జోరుగా కరువగా, ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెంలో భారీ వర్షం పడింది. నగరంలోని పలు కూడళ్ల�
కాంగ్రెస్ ప్రభుత్వ చిరువ్యాపారులతో చెలగాటమాడుతున్నదని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దాస్యంను కలిస�
National Championship | ఈనెల 10, 11 తేదీలలో మహారాష్ట్రలో జరిగిన తైక్వాండో ఓపెన్ పారా జాతీయ ఛాంపియన్షిప్లో తెలంగాణ పారా తైక్వాండో జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్ను కైవసం చేసుకుంది.