గత ఏడాది అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయడంతో ప్రారంభమైన హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఏడాది కాలంగా రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది.
ఇజ్రాయెల్.. ఏడాది కాలంగా ప్రపంచమంతటా మీడియాలో ప్రధాన శీర్షికల్లో నిలిచిన దేశం. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు వైశాల్యంలో అతి చిన్న దేశమైనప్పటికీ.. తన అస్థిత్వం కోసం 75 ఏండ్లుగా పోరాటం చేస్తున్నది. ఇప్పటిదా�
సరిగ్గా ఏడాది క్రితం అక్టోబరు 7న అర్ధరాత్రి ఇజ్రాయెల్పై గాజాస్ట్రిప్ నుంచి హమాస్ విరుచుకుపడింది. రాకెట్ దాడులతో పాటు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసి వందలాది మందిని హతమార్చింది. దీంతో �
మూడు నెలల క్రితం జరిపిన ఓ దాడిలో గాజాస్ట్రిప్లో హమాస్ ప్రభుత్వాధినేత రౌహి ముష్తాహను హతమార్చినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి ఈ దాడి చే�
హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ (Israel) బాంబులతో విరుచుకుపడుతున్నది. దక్షిణ గాజా (Gaza) స్ట్రిప్పై జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృతి చెందగా, మరో 60 మందికి పైగా పాలస్తీనీయులు గాయపడ్డా�
హమాస్ నిర్బంధంలో ఉన్న ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది. వీరిని కాపాడేందుకు తమ సైన్యం గాజాకు చేరుకోవడానికి కొద్ది సేపటి ముందు వీరిని హమాస్ ఉగ్రవాదులు హత్య చే�
ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూపు మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇది పశ్చిమాసియా అంతా పాకనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ ‘మొస్సాద్' పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. శత్రువులను అంతమొందించేందుకు సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించడంలో ఆ సంస్థ దిట్ట.
ఒక వైపు తమపై యుద్ధానికి ఇరాన్ సహా పలు ఉగ్రవాద సంస్థలు సన్నద్ధమవుతున్నా ఇజ్రాయెల్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జూలై 13న తాము జరిపిన వైమానిక దాడిలో హమాస్ మిలటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డెయిఫ్ హతమైనట్టు ఇజ�
Khaled Mashal | హమాస్ రాజకీయ విభాగం చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యారు. ఇరాన్ టెహ్రాన్లోని ఇంటి వద్ద ఉండగా దాడి జరిగింది. ఘటనలో ఆయనతో పాటు సెక్యూరిటీ గార్డ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. అయితే, హత్య ఉదంతంలో ఇజ
ఇజ్రాయెల్తో గత ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న హమాస్ మిలిటెంట్ గ్రూపునకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఆయన
‘దశాబ్దాలుగా పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుని ఉండటం చట్ట విరు ద్ధం.. వీలైనంత త్వరలో దీన్ని చక్కదిద్దాల్సి ఉంది’ అంటూ అంతర్జాతీయ న్యాయస్థానం జూలై 19న వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది.
పలు ప్రపంచ దేశాలు, ఐరాస వారిస్తున్నా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం సెంట్రల్ గాజాలోని ఒక శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 210 మంది మరణించారు.
Israeli Strike: గాజాలో దారుణం జరిగింది. ఓ స్కూల్పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. సెంట్రల్ గాజాలో ఉన్న యూఎన్ సంబంధిత స్కూల్పై జరిగిన అటాక్లో 35 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవ�