హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను (Ismail Haniyeh) అంతమొందించింది తామేనని ఇజ్రాయెల్ (Israel) అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్ పొలిటికల్ చీఫ్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు.
War | ఇజ్రాయెల్ దేశానికి హమాస్ మిలిటెంట్ గ్రూప్కు మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాలస్తీనాలోని అమాయక పౌరుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా గాజాలోని టెల్ అవీవ�
Donald Trump | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హమాస్కు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇజ్రాయెల్ - హెజ్బొల్లా మధ్య యుద్ధం ముగిసింది. క్షిపణులు, రాకెట్ల దాడులతో దద్దరిల్లిన దక్షిణ లెబనాన్లో శాంతి నెలకొన్నది. 14 నెలల పాటు కొనసాగిన పోరాటానికి ఇరుపక్షాలు బుధవారం స్వస్తి పలికాయి. అమెరికా, ఫ్రా�
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయనతో పాటు ఇజ్రాయెల్ మాజీ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లెంట్, హమాస్ అధికారులపైనా గురు�
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మంగళవారం గాజా పట్టణాన్ని సందర్శించారు. అరుదైన తన పర్యటనలో ఆయన మాట్లాడుతూ ఇక గాజాను హమాస్ ఎన్నడూ తిరిగి పరిపాలించ లేదని స్పష్టం చేశారు. బందీగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన 5 మిలియ�
Israel–Hezbollah | హెజ్బొల్లా రహస్య బంకర్ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఓ ఆస్పత్రి కింద ఉన్న బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ధృవీకరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.
హెజ్బొల్లా ఆర్థిక వ్యవహారాలతో సంబంధాలున్న ప్రదేశాలపై దాడులు చేయనున్నామని, ఆ పరిసరాల్లోని వారు ఇండ్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ లెబనాన్ ప్రజలను హెచ్చరించింది. దీంతో లెబనాన్లోని అనేక ప్రాంతా
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ను హతమార్చిన నేపథ్యంలో గాజా ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలను వదులుకొని, బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగ�
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అక్టోబర్ 7న గాజాలో జరిపిన దాడుల్లో సిన్వర్ మరణించినట్టు తాజాగా ప్రకటించింది. ఏడాది క్రితం ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత ఉగ్రవాద
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న పోరు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నది. గాజాలోని జబాలియా ప్రాం తంలో ఉన్న చరిత్రాత్మక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి.
గత అక్టోబర్ 7 నాటి దాడికి ముందు 9/11 తరహా దాడిని ఇజ్రాయెల్పై చేయాలని హమాస్ కుట్ర పన్నిన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కుట్రకు సంబంధించిన రికార్డులను హమాస్ కమాండ్ సెం టర్ నుంచి
ఇజ్రాయెల్పై గాజా నుంచి హమాస్, లెబనాన్ నుంచి హెజ్బొల్లా, యెమెన్ నుంచి హౌతీ రాకెట్లవర్షం కురిపించాయి. టెల్ అవీవ్ నగరం లక్ష్యంగా హమాస్ రాకెట్లను ప్రయోగించింది. మరోవైపు ఇజ్రాయెల్లోని మూడో పెద్ద నగర�