Hailstorm | రెక్కలు ముక్కలు చేసుకొని పడించిన పంటలు అకాల వర్షాలు కురువడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పెద్దన్నగారి శంకర్ అన్నారు.
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కండగండ్లే మిగిల్చింది.
సిద్దిపేట జిల్లా (Siddipet) రాయపోల్ మండల పరిధిలోని గుర్రాల సోఫా వద్ద రైతులు రోడ్డుపైన ధర్నా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు తమ పంట పొలాలకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రామారం, ఇందు
ఆరుగాలం కష్టపడి చేతుకొచ్చిన వరి పంట వనగండ్ల వర్షానికి నేలపాలయ్యింది. ఇంకో వారం రోజుల్లోపు వరి ధాన్యాన్ని అమ్ముకొని నాలుగు పైసలు సంపాదించుకుందామన్న అన్నదాతల నోటిలో మట్టి కొట్టింది.
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) డిమాండ్ చేశారు.
వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల ఇన్పుట్ సబ్సిడీ అంచాలని, అలాగే రైతులకు వానకాలం సాగుకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ�
IMD Weather Report | భారత్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు దక్షిణ భారతంలో వడగళ్ల వానలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు ఉత్తర భారత్లో వేడి పెరు�
వడగండ్ల వానతో చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగినందున ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు.
అకాల వర్షాలకు పం టలు దెబ్బతినడంతో రైతులకు తీరని నష్టం చేకూరిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు రూ.40 వేల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాం�
రెండు రోజులు కురిసిన వడగండ్ల వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం 13 జిల్లాల్లో 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.