తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బుధవారం బాధ్యతలు చేపట్టారు. లోక్భవన్లో ఉదయం శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్కుమార్ తెలుగులో ప్రమాణం చేయించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన శాసనమండలిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సన్నాహక సమావేశం సమస్యల ఏకరువుకు వేదికగా మారడం చర్చనీయాంశమైంది.
ప్రత్యక్ష రాజకీయాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి గుడ్బై చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్లీ తనకు అవకాశం ఇస్తే మాత్రం కౌన్సిల్లో ఉంటానని తెలిపార�
వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాగు చేస్తే లా భాలు వస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి మెగా అగ్రి షో-2026 కార్యక్రమాన్ని ఆయన ప�
యువతే దేశానికి వెన్నెముక, తమ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తే దేశాభివృద్ధి జరుగుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన పలువురు యువకు
రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా.సుఖేందర్ రెడ్డి పుట్డిన రోజు వేడుకలను సోమవారం నల్లగొండలో ఘనంగా నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిషత్ మాజీ ప్లోర్ లీడర్ పాశం
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ఉన్నతమైనవని, భారత్-జపాన్ల మధ్య మొదటి నుంచీ చారిత్రక స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లు పే�
నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన రూ.12.50 లక్షల విలువ గల చెక్కులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం అందజేశారు. అనంతరం ఆయన మ�
Gutta Sukhender Reddy : అబద్ధపు హామీలు, ప్రజాపాలన పేరుతో జనాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శాసన మండలిలోనూ చీవాట్లు తప్పలేదు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) శుక్రవారం రవాణా శాఖ మంత్రి పొన్న�
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆదివారం శ�
రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం శాసనసభ కార్యదర్శి చాంబర్లో ప్రస్తుత కార్యదర్శి నరసింహాచార్యులు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.