మహనీయుడి జన్మదినం రోజున కూడా రాజకీయాలు తగదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas reddy) సూచించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ (Telangana) ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇతర �
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓ ర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కుట్ర లు చేస్తున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలన�
ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటన బీజేపీ (BJP) కార్యక్రమంలా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanj
దేశంలో నియంత పాలన కొసాగుతున్నదని, ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ అని చ�
నీటి వినియోగం, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన పెరగాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్రెడ్డి సూచించారు. నీటిని పొ దుపుగా వినియోగిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు.
తెలంగాణ సంక్షేమానికి దేశమంతా జేజేలు పలుకుతున్నదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు చెప్పారు. కేసీఆర్ పాలనను దేశంలోని అన్ని రాష్ర్టాలు హర్షిస్తున్నాయని అన్నారు. కానీ,
కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే గొప్పదని, ఇది పేదలకు ఎంతో ఉపయోగకరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అ న్నారు. ఇతర రాష్ర్టాలు సైతం కంటి వెలుగును ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. బుధవారం ఎ�
మరికాసేపట్లో మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం హరీశ్ రావు శాసనసభకు చేరుకున్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపర్చేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని, రాష్ర్టాన్ని కబ్జా చేసేందుకు సమైక్యవాదులు మరోసారి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హెచ్చరించారు.
Gutha Sukender reddy | స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మొహం చెల్లక