తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపర్చేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని, రాష్ర్టాన్ని కబ్జా చేసేందుకు సమైక్యవాదులు మరోసారి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హెచ్చరించారు.
Gutha Sukender reddy | స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మొహం చెల్లక
Gutha Sukender Reddy | మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టారని నల్గొండ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్
నెగెటివ్ వార్తల కంటే.. పాజిటివ్ వార్తలనే ప్రజలకు చేరవేయడం ద్వారా సమాజంలో చైతన్యం పెంపొందించగలుగుతామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆమె తన పూర్వ పార్టీ భావజాలాన్నే ఇంకా అనుసరిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
Gutha sukender reddy | శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాని, అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని మండలి చైర్మన్
మునుగోడులో ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా అధికార పార్టీ టీఆర్ఎస్దే విజయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయని ఆయన చెప్పారు.
హైదరాబాద్ : నల్గొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ శాసన మండలిలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో చిట్చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
పాలు, పెరుగు, శ్మశానవాటికలనూ వదలని కేంద్ర ప్రభుత్వం మండలి చైర్మన్ గుత్తా ఫైర్ నల్లగొండ, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రోజుకో విధమైన అంశాలతో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ దేశ�
Formation day | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (Formation day) వేడుకలు శాసనసభలో ఘనంగా జరిగాయి. శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గ్తు సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండా�
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా పేద బ్రాహ్మణులకు అండగా నిలు
రాష్ట్ర ఆర్థిక వనరులు దెబ్బతీయడం కక్ష సాధింపే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధ్వజం నల్లగొండ ప్రతినిధి, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గుర