ఖైరతాబాద్, మార్చి 31 : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం నిమ్స్ దవాఖానలో కరోనా టీకా రెండో డోస్ వేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాత�
హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని స్పీకర్ చాంబర్లో సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుకున్నారు. స్వల్ప అనారోగ్య
హైదరాబాద్ : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో గుండె సంబంధిత సమస్య రావడంతో సోమాజిగూడలోని �