కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చార్టెడ్ అకౌంటెంట్లా మాట్లాడుతున్నారని.. ఆయనకు వ్యవసాయం, రైతుల కష్టాలు తెలియవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత�
చాంబర్ను ప్రారంభించిన గుత్తా సుఖేందర్రెడ్డి హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనమండలిలో తన నూతన చాంబర్ను చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రారంభించారు. కొత్త చాంబర్లో మంగళవారం ఆయన ప్�
అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తుండు గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది బీజేపీనే నావికుడు లేని నావలా కాంగ్రెస్ పరిస్థితి మీడియాతో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, మార్చి 2: బీజేపీ రాష్ట్ర అధ�
టీఆర్ఎస్ నేత గోవర్ధన్ | ఇదే సమయంలో గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. మొదట్లో కాంగ్రెస్ నేతగా, తర్వాత టీఆర్ఎస్ నేతగా ఉన్న గోవర్ధన్ మృతికి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. నిబద్ధత గల
నల్లగొండ : తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నది జ�
సీమ ఎత్తిపోతలు మరో కుట్ర బీజేపీకి తెలంగాణ గోస పట్టదు మీడియాతో మండలి మాజీ చైర్మన్ సుఖేందర్రెడ్డి నల్లగొండ, జూన్ 27: కేంద్ర ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్లే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నదీజలాల సమస్య తీ
పంట దిగుబడిలో జిల్లా ఎలా ఫస్ట్ నిలిచిందిఆసక్తిగా అడిగి తెలుసుకున్న సీజేఐ ఎన్వీ రమణహైదరాబాద్/ ప్రత్యేక ప్రతినిధి, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో పంటలు ఎలా పండుతున్నాయి? వరి దిగుబడిలో నల్లగొండ జిల్�
ఆ దేవుడు కూడా గెలిపించలేడు ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి రాజకీయాల్లో ఆత్మహత్యలే రాష్ట్రంలో మరో ఇరవై ఏండ్లు టీఆర్ఎస్దే అధికారం నల్లగొండలో మీడియాతో గుత్తా సుఖేందర్రెడ్డి చిట్చాట్ నల్లగొండ, జూన్ 10(�
గుత్తా సుఖేందర్రెడ్డి | రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సాధనకు జానారెడ్డి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురు�