ప్రజాపాలన దినోత్సవాన్ని (Praja Palana Dinotsavam) శాసనసభ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుష్పాంజలి
ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram), ప్రముఖ జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలు ప్రమాణం స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇరువురితో ప్రమాణం చేయించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున నామినేట్ అయిన, ఆ పార్టీ తరఫున గెలిచి వేరే పార్టీలోకి మారిన ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
ప్రస్తుత రాజకీయాలు చూస్తే చెన్నమనేని ఆత్మ ఘోషిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చెన్నమనేని జీవిత భావితరాలకు ఆదర్శనీయం’ అని వక్తలు అన్నారు.
మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) డిమాండ్ చేశారు. కౌన్సిల్ పోడియం వద్ద నిరసనకు దిగారు.
ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థనూ చులకనగా చూడరాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శాసన మండలిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపొందిన వా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓ�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుస్సాహం చేసిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుపై దండయాత్ర చేసి 13 గేట్లను అక్రమించడం దుర్మార్గపు చర్యగా అభివర్�
ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి చేసింది ఏమీ లేదని, ఇప్పటి వరకు రాష్ట్ర సంక్షేమాన్ని పట్టించుకోని ఆ పార్టీల జాతీయ నాయకులు అందరూ కలిసి సీఎం కేసీఆర్పై దండయాత్ర చేస్త�
జాతీయ పార్టీల నేతలంగా తెలంగాణపై కన్నేశారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కేంద్ర నాయకత్వం దండయాత్ర చేస్తున్నదని విమ�
కాంగ్రెస్ మ్యానిఫెస్టో మభ్యపెట్టేదేనని శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. ఎలాగైనా కుట్రలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.
ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ (Congress) పార్టీ పని అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) అంశంలో కూడా జరుగుతున్నదని విమర్శించారు.
కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలంటే ప్రధాని మోదీ ఆశీర్వాదం అక్కర్లేదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఉన్నత చదువులు చదివిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని .. ప్రజల్లో గొప