గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసింది.
బనకచర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బనకచర్ల వల్ల రాష్ర్టానికి అదనంగా వచ్చే నీరు ఏమీ ఉండదని పేర్కొన్నారు. సోమవారం ఆయన నల్లగొండలోని తన నివాస
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని జునైరా మహావీశ్ ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 544 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో తాడోపేడో తేల్చుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తున్నదని, అయితే పాక్తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ర
స్వాతంత్య్ర సమరయోధులు కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి నేటి తరానికి స్ఫూర్తిదాయకులని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యో�
మానవ సంబంధాలను మరువద్దు అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో దాతల సహకారంతో నిర్మించిన వయో వృద్ధుల సంక్షేమ సంఘం భవ�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 1 కోటి 18 లక్షల రూపాయలతో చేపట్టిన ఊర చెరువు మరమ్మతు పనులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం ప్రారంభించారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ పంటల సాగులో పలు సలహాలు, సూచనలు చేయాలని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ గ్రాడ్యుయేట్ అ�
మదర్ డెయిరీ ఆస్తుల అమ్మకం మంచి నిర్ణయం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అప్పులు, నష్టాల నుంచి బయటపడాలంటే ఆస్తుల అమ్మకమే పరిష్కారం కాదని సూచించారు. నిర్వహణ, ఓవర్ హెడ్ ఖర్చు తగ్
చట్టసభలు రాజ్యాంగ విలువలను గౌరవించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేర్కొన్నారు. పాట్నాలో జరుగుతున్న 85వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫర�
ఏడో రోజు శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. భూభారతి బిల్లుపై స్వల్పకాలిక చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా భూభారతి చట్టం అమల్లోకి రాకముందే పేపర్లలో ప్రకటనలు వచ్చాయని విపక్ష సభ్యులు మండలి చైర్మన్ గుత్�
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్నిటిని రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ �