రాష్ట్రంలోని 352కు పైగా గురుకులాలు ఇన్చార్జుల పాలనలోనే కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎస్సీ గురుకుల సొసైటీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రిన్సిపాల్సే కాదు.. ఉన్నతస్థాయి పోస్టుల్లోనూ భారీగా ఖాళీలు ఉండగ
భారతీయ గురుకుల విద్యావిధానం మహోన్నతం. యుగయుగాలుగా గురుకులాలే ఉన్నతమైన విద్యావిలువలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దేవి. లౌకిక మైన, పారలౌకికమైన విజ్ఞాన సర్వస్వం భారతీయ విద్యా విధానంలో మనకు కనిపిస్�
విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్లు తదితర వస్తువుల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది.
గురుకులా ల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష-2026 ప్రశాంతంగా జరిగినట్లు సాంఘి క సంక్షేమ గురుకులాల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సమన్వయ అధికారి శారద తెలిపారు.
గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష పలుచోట్ల గందగోళంగా మారింది. అధికారుల మధ్య సమన్వయలోపంతో పలుచోట్ల నిర్ణీత సమయానికి కంటే ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర గురుకులాల్లో 5వ తరగతితోపాటు 6 నుంచి 9వ తరగతి వరకుప్రవేశానికి సంబంధించి దరఖాస్తులను సమర్పించడానికి ఈ నెల 21 చివరి తేదీ అని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా తగ్గింది. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి. 2023-24లో విద్యార్థుల సంఖ్య 18.06 లక్షలుగా ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 1.28 లక్షలు తగ్గి.. 16.78 లక్షలకు చేరింది. ఈ సారి మరో 20 వేల మంది వ�
సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గురుకులాల్లో ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు స
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో సరైన వైద్యం అందని దుస్థితి నెలకొన్నదని బాధిత కుటుం బ సభ్యులు ఆరోపించారు. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన చేగువీర (11) అనే గురుకులం విద్యార్ధి జ డ్చర్ల
బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేటాయించిన ‘పీఎం శ్రీ’ నిధులు పక్కదారి పడుతుండటంపై ‘నమస్తే తెలంగాణ’ కథనంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించిం ద�
‘గురుకులాలకు గ్రీన్చానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు నీటి మూటలేనా? కమీషన్లు రావన్న ఉద్దేశంతో గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా?’ అని మాజీ మంత్రి హరీశ్రావు మండ�
Protest | మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బోడుప్పల్ గురుకుల నాన్ టీచింగ్ ఉపాధ్యాయులు సోమవారం గురుకుల పాఠశాల ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు.