బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు రెండో మెరిట్ జాబితాను విడుదల చేశారు. టీజీఆర్డీసీ సెట్ 2024 కన్వీనర్ బడుగు సైదులు గురువారం ప్రకటన విడుదల చేశారు.
గురుకులాల్లోని జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) గురువారం సాయంత్రం విడుదల చేసింది.
జనవరి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం (టీఎస్డబ్ల్యూఆర్టీఈఏ) విజ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల ధర్మారం(బీ)లో ఆదివారం నిర్వహించిన టీఎస్డబ్ల్యూఆర్ సీవోఈ సెట్-2024 ప్రశాంతంగా ముగిసినట్లు కోఆర్డినేటర్ బి.సంగీత తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో స్థానిక పీహ
Gurukula Exams | గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి 23 వరకు పోస్టులవారీగా కంప్యూటర్ అధారిత పరీక్ష (CBT)ను నిర్వహించనున్నారు.
బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహిస్తున్నట్టు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యబట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్లో ప్రవేశం కోసం 58,113 మంది, �
తెలంగాణ ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించింది. గురుకుల విద్యార్థులతోపాటు మిగతా పాఠశాలల విద్యార్థులనూ ఒకే వేదిక మీదకు తెచ్చి క్రీడాపోటీలను నిర్వహిస్తోంది.
గిరిజన సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో ఆరు ఎకరాల �