హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి గురుకుల లా కాలేజీలో ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ ఎం తిరుపతికి అరు దైన అవకాశం దక్కింది. హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీలో ‘ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రీసొల్యూషన్ మెకానిజం-ఆన్ ఎమెర్జింగ్ ట్రెండ్ ఇన్ ఇండియా’ అనే పేరుతో జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.